గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Dec 9 2025 9:33 AM | Updated on Dec 9 2025 9:33 AM

గుంటూ

గుంటూరు

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 4400 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 43.5481 టీఎంసీలు. నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేటలో సోమవారం దివ్యాంగుల హక్కుల చట్టం–2016 పుస్తకాన్ని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ఆవిష్కరించారు. మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 పోరాటం ఆగదు

న్యూస్‌రీల్‌

పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 4400 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 43.5481 టీఎంసీలు.

నిమ్మకాయల ధరలు

తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో సోమవారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.1000, గరిష్ట ధర రూ.1600, మోడల్‌ ధర రూ.1300 వరకు పలికింది.

పుస్తకం ఆవిష్కరణ

ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రైవేటీకరణ చేయాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను విరమింప చేసే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే జగనన్న అదేశాల మేరకు కోటి సంతకాల సేకరణను మొదలు పెట్టాం. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతోపాటు పెద్దఎత్తున గ్రామస్తులు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు.

–అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త, పొన్నూరు

7

గుంటూరు1
1/7

గుంటూరు

గుంటూరు2
2/7

గుంటూరు

గుంటూరు3
3/7

గుంటూరు

గుంటూరు4
4/7

గుంటూరు

గుంటూరు5
5/7

గుంటూరు

గుంటూరు6
6/7

గుంటూరు

గుంటూరు7
7/7

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement