
బుధవారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2023
ప్రతి ఇంటికీ నిరంతరాయంగా విద్యుత్ వెలుగులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలో ఓ సబ్స్టేషన్ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేయగా, పల్నాడు జిల్లాలో ఉన్నతీకరించిన మరో సబ్స్టేషన్కు ప్రారంభోత్సవం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్యహస్తాలు మీదుగా వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
● ఏఎన్యూలో కొత్త సబ్స్టేషన్ నిర్మాణానికి వర్చువల్గా సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన
● కొండమోడులో ఉన్నతీకరించిన ఉపకేంద్రం ప్రారంభోత్సవం ● నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
అదే ప్రభుత్వ లక్ష్యం
7
న్యూస్రీల్



