టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 10 మంది అరెస్ట్‌ | 10 Arrested In TDP Office Attack Incident | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 10 మంది అరెస్ట్‌

Oct 23 2021 2:27 PM | Updated on Oct 23 2021 3:25 PM

10 Arrested In TDP Office Attack Incident - Sakshi

సాక్షి, మంగళగిరి: టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 10 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీసీ ఫుటేజీ ఇవ్వాలంటూ టీడీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కార్యాలయం గోడకు పోలీసులు నోటీసులు అంటించారు. పట్టాభి ఇంటిపై దాడి కేసులో 11 మందిని పటమట పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: చంద్రబాబు దీక్షలపై డిక్షనరీ రాయాలి: కన్నబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement