కళ్లుండీ చూడలేని కబోదిలా.. | - | Sakshi
Sakshi News home page

కళ్లుండీ చూడలేని కబోదిలా..

Apr 26 2026 2:27 AM | Updated on Apr 26 2026 2:27 AM

కళ్లుండీ చూడలేని కబోదిలా..

పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం కళ్లుండీ చూ డలేని కబోదిలా మా రింది. మొక్కజొన్నకు కేంద్ర ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రూ.2,400కు కొనుగోలు చేయాల్సిన సర్కారు కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో దళారులకు రూ. 1200 నుంచి రూ.1400లకు అమ్ముకోవాల్సిన దుస్థితి. టీడీపీ నేతలు దళారులతో కుమ్మకై ్క తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు. పంటకు గిట్టుబాటు ధరలు లేవు.

– మేరుగ నాగార్జున, మాజీ మంత్రి

Advertisement
 
Advertisement
Advertisement