బాపట్ల జిల్లా యువజన విభాగం కమిటీ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

బాపట్ల జిల్లా యువజన విభాగం కమిటీ ఎంపిక

Jun 14 2025 7:27 AM | Updated on Jun 14 2025 7:27 AM

బాపట్ల జిల్లా యువజన విభాగం కమిటీ ఎంపిక

బాపట్ల జిల్లా యువజన విభాగం కమిటీ ఎంపిక

బాపట్ల: బాపట్ల జిల్లా యువజన విభాగ కమిటీ ఎంపిక చేస్తూ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యక్షులుగా వేమూరుకు చెందిన వై.రవిశంకర్‌రెడ్డి, చీరాలకు చెందిన కె.ప్రసాదరెడ్డి, జనరల్‌ సెక్రటరీలుగా అద్దంకి చెందిన జి.బ్రహ్మరెడ్డి, రేపల్లెకు చెందిన కె.రామ్‌గోపాల్‌, పర్చూరుకు చెందిన వై.శ్రీకాంత్‌బాబు, బాపట్లకు చెందిన మల్లెల పవన్‌కుమార్‌, బాపట్లకు చెందిన యల్లావుల సురేష్‌ రాఘవ, సెక్రటరీలుగా బాపట్లకు చెందిన ఎన్‌.నాగరాజు, రేపల్లెకు చెందిన కె.శ్రీనివాసరావు, పర్చూరుకు చెందిన కె.అనంతకుమార్‌రెడ్డి, వేమూరుకు చెందిన పేకా సన్నీ, చీరాలకు చెందిన మొగిలి సారధి, చీరాలకు చెందిన రామకృష్ణ, అద్దంకి చెందిన వై.ఆరోను, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా బాపట్లకు చెందిన వై.కొండా, చీరాలకు చెందిన జి.భాగ్యరాజు, చీరాలకు చెందిన బాలకోటిరెడ్డి, వేమూరుకు చెందిన ఏ.కొండారెడ్డి, వి.రవితేజ, మేగానంద సాయితేజ, పర్చూరుకు చెందిన పి.ప్రసాదబాబు, షేక్‌.మస్తాన్‌వలి, జి.రామకృష్ణ, రేపల్లెకు చెందిన జి.ప్రసన్నతేజ, టి.శివ వెంకటకృష్ణ, పి.నాగేశ్వరరావు, అద్దంకి చెందిన డి.శ్రీను, ఎం.సురేంద్రరెడ్డి, జి.వెంకటేష్‌లను నియమించారు. ఈమేరకు పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement