ప్రభుత్వంలో స్పందన కరవు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంలో స్పందన కరవు

Jun 11 2025 8:49 AM | Updated on Jun 11 2025 8:49 AM

ప్రభుత్వంలో స్పందన కరవు

ప్రభుత్వంలో స్పందన కరవు

రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నా పట్టించుకోకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ పబ్బం గడపటం కూటమి సర్కార్‌కు పరిపాటిగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే పదుల సంఖ్యలో మహళలపై దాడులు, అత్యాచారాలు జరిగితే ఏ ఒక్క కేసులో దానికి బాధ్యులను కఠినంగా శిక్షించిన దాఖలాలు లేవు. వాస్తవాలను పక్కనపెట్టి వక్రీకరణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

–షేక్‌ అప్సర, మండల ఉపాధ్యక్షురాలు,

బాపట్ల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement