సౌదీ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి | YS Jagan Expresses Shock Over Saudi Arabia Bus Tragedy That Killed 42 Pilgrims | Sakshi
Sakshi News home page

సౌదీ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Nov 17 2025 1:16 PM | Updated on Nov 17 2025 3:36 PM

YS Jagan React On Saudi Arabia Accident

సాక్షి, తాడేపల్లి: సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాలని జగన్‌ పిలుపునిచ్చారు. 

ఇక, సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది ఉమా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. బస్సు డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీ కొట్టి మంటలు చెలరేగడం.. అంతా గాఢ నిద్రలో ఉండడంతో సజీవ దహనం అయ్యారు. వీళ్లంతా భారత్‌ నుంచే అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అయితే మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన యాత్రికులే అధికంగా ఉన్నారు.  

సౌదీ ప్రమాదంపై YSRCP అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement