‘తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు’ | Yarlagadda Lakshmi Prasad Slams On Chandrababu Over Telugu Academy Name | Sakshi
Sakshi News home page

‘తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు’

Jul 12 2021 5:39 PM | Updated on Jul 12 2021 5:40 PM

Yarlagadda Lakshmi Prasad Slams On Chandrababu Over Telugu Academy Name - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు అకాడమీకి తెలుగు సంస్కృత అకాడమీగా పేరు మారిస్తే వచ్చే నష్టమేంటని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో తెలుగు అకాడమీ పేరు కూడా ఉచ్చరించలేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌ అధికార భాషా సంఘానికి గుర్తింపు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement