తుఫాన్ బాధితులకు పునరావాసం కష్టాలు.. అండగా నిలిచిన వైసిపి | Rehabilitation difficulties for cyclone victims in Machilipatnam | Sakshi
Sakshi News home page

తుఫాన్ బాధితులకు పునరావాసం కష్టాలు.. అండగా నిలిచిన వైసిపి

Oct 28 2025 11:01 PM | Updated on Oct 28 2025 11:16 PM

Rehabilitation difficulties for cyclone victims in Machilipatnam

కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో "మోంథా" తుఫాన్ బాధితులకు పునరావాసం కష్టాలు. గాలుల ధాటికి 36వ డివిజన్ రాజుపేట మగ్గాల కాలనీలో దెబ్బతిన్న పూరిగుడిసెలు. దాంతో తల దాచుకునేందుకు ఆంధ్రజాతీయ కళాశాలకు వెళ్లిన బాధితులు. అయితే బాధితులకు పునరావాసం కల్పించేందుకు కళాశాల నిర్వాహకులు విముఖత వ్యక్తం చేశారు.

ఇక గత్యంతరం లేక కళాశాల వరండాలోనే తలదాచుకున్న తుఫాన్ బాధితులు. విషయం తెలుసుకుని తుఫాన్ బాధితులకు వైసిపి కార్పొరేటర్ రాం ప్రసాద్ అండగా నిలిచారు. వారికి తాగునీరు , అల్పాహారం అందజేశారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement