అన్నమయ్య జిల్లా: జయంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. | Annamayya District: Smoke In Jayanti Express Ac Coach | Sakshi
Sakshi News home page

అన్నమయ్య జిల్లా: జయంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..

Jul 27 2025 8:59 AM | Updated on Jul 27 2025 12:30 PM

Annamayya District: Smoke In Jayanti Express Ac Coach

సాక్షి, అన్నమయ్య జిల్లా: నందలూరు- హస్తవరం మధ్యన జయంతి ఎక్స్‌ప్రెస్‌ ఏసీ బోగీలో పొగలు రావడంతో వెంటనే ట్రైన్‌ను నిలిపివేశారు. ముంబై నుంచి కన్యాకుమారి వెళ్తుతుండగా ఘటన జరిగింది. రైల్లోని ఏసీ ఎస్-2 బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఏసీ బోగీ వీల్స్ బ్రేక్ బైండింగ్ కావడంతో పొగలు వచ్చినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. సమస్యను పరిష్కరించి రైలును పంపించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement