Andhra Pradesh Cabinet Meeting Today - Sakshi
Sakshi News home page

ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ

Jun 24 2022 8:04 AM | Updated on Jun 24 2022 3:50 PM

Andhra Pradesh Cabinet Meet Today - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్పు ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నెల 27న అమలు చేయబోతోన్న అమ్మఒడి పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement