గుర్తు తెలియని వాహనం ఢీ | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీ

Oct 1 2025 9:51 AM | Updated on Oct 1 2025 9:51 AM

గుర్తు తెలియని వాహనం ఢీ

గుర్తు తెలియని వాహనం ఢీ

యాచకుడు దుర్మరణం

మర్రిబంద హైవే కూడలి సమీపంలో

యాచకుడు మృతదేహం

యలమంచిలి రూరల్‌: మండలంలోని మర్రిబంద హైవే కూడలికి సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకుడు మృతి చెందాడు. ఈ కూడలిలో ఫ్లిప్‌కార్ట్‌ కార్యాలయం వద్ద 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న బిచ్చగాడు నడిచి వెళ్తుండగా, అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్లే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రేగుపాలెం వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు యలమంచిలి పట్టణ ఎస్సై కే సావిత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement