-
రాష్ట్రంలోని సంస్థలకే దేవదాయ లీజులు
సాక్షి, అమరావతి: వ్యవసాయేతర భూములు మినహా దేవదాయ శాఖ పరిధిలో జరిగే లీజు ఒప్పందాలకు రాష్ట్ర పరిధిలో రిజిస్టర్ చేసుకున్న సంస్థలకే ప్రాధాన్యత ఇచ్చేలా లీజు నిబంధనలు మారుస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ అంశంపై అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల పాటు అవకాశం కల్పించినట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధన అమలులోకి వస్తే.. రాష్ట్ర పరిధిలోని ఆలయాల్లో ఎలాంటి లీజు ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా మన రాష్ట్రంలోనే ట్యాక్స్ చెల్లించేలా ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. చదవండి: సీఎం వైఎస్ జగన్ చొరవతో పూజరి శైలజకు న్యాయం -
షాకింగ్: పన్నులు ఎగవేస్తున్న 8-9లక్షల కంపెనీలు
న్యూఢిల్లీ: రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా సంచలన విషయాలను వెల్లడించారు. దాదాపు 8-9 లక్షల రిజిస్టర్డ్ కంపెనీలు పన్నులు చెల్లించడంలేదని శనివారం ప్రకటించారు. ప్రభుత్వానికి పన్నుచెల్లించకుండా బడా కంపెనీలు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నట్టు తెలిపారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయని లక్షల రిజిస్టర్డ్ కంపెనీలను గుర్తించి నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. ఎన్ఫెర్స్మెంట్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అధియా ఈ విషయాలను వెల్లడించారు. దీనిపై ప్రధానిమంత్రిత్వవర్గ కార్యాలయం పరిశీలిస్తోందని తెలిపారు. పీఎంవో ఆధ్వర్యంలో ఎంసీఏ కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే టాస్క్ ఫోర్స్ ప్రతి 15 రోజులకు ఈ కంపెనీలను మానిటర్ చేస్తోందని చెప్పారు. మొత్తం 15 లక్షల రిజిస్టర్డ్ కంపెనీలు ఉండవగా, వాటిల్లో 8నుంచి 9 లక్షల కంపెనీలు తమ వార్షిక ఆదాయాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ) వద్ద దాఖలు చేయడంలేదని పేర్కొన్నారు. మనీలాండరింగ్ వ్యవహరాలతో ఇవి పెద్ద ప్రమాదకరమైనవిగా మారాయని చెప్పారు. వీటిలో కొన్నింటికి నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. రూ.6 వేలకోట్ల బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో చూసినట్లు ట్రేడ్ ఆధారిత నగదు లాండరింగ్ కూడా ఈ రోజుల్లో ప్రముఖంగా ఉందని అధియా చెప్పారు. కాగా దేశీయ షెల్ కంపెనీలపై భారీ అణిచివేత చర్యల్లో భాగంగా ఫిబ్రవరిలో ప్రభుత్వం "కఠిన చర్య" తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పన్నులు ఎగ్గొడుతున్న ఈ కంపెనీల బ్యాంకు ఖాతాలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement