-
రిషికొండలో అనుమతులకు లోబడే నిర్మాణాలు
-
'ల్యాబ్ పరీక్షలో ఫెయిలైన మ్యాగీ'
లక్నో: మ్యాగీ శ్యాంపుల్స్ సురక్షితం కాదని మరో ల్యాబ్ పరీక్షలో తేలింది. మ్యాగీ శాంపిల్స్ను ల్యాబ్లో పరీక్షించగా, మోతాదుకు మించి సీసం వాడారని తేలినట్టు శనివారం ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ నిర్ణయించిన మోతాదుకన్నా సీసం మోతాదు ఎక్కువగా ఉందని ఆ అధికారి తెలిపారు. మ్యాగీ శాంపిల్స్ను పరీక్షించిన ల్యాబ్ రిపోర్టులను భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థకు పంపనున్నట్టు అడిషనల్ కమిషనర్(ఫుడ్)మౌర్యా పేర్కొన్నారు. సీసం, మోనసోడియం(ఎంఎస్జీ) మోతాదుకు మించి మ్యాగీలో ఉన్నాయన్న ప్రాథమిక సమాచారం మేరకు ఉత్తర్ ప్రదేశ్ నలుమూలల నుంచి 500 శ్యాంపిల్స్ను సేకరించి ల్యాబ్లో పరీక్షించారు. వీటిలో 5శ్యాంపిల్స్లో మోతాదుకు మించి సీసంను అధికారులు గుర్తించారు. జూన్ 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మ్యాగీపై నిషేధం అమలులో ఉంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement