-
మిల్లులపై విజిలెన్స్!
● సీఎంఆర్ లెక్కలు తీస్తున్నారు
● స్టాక్ లేకుంటే కేసులు నమోదు
● జిల్లాలో ఇప్పటికే రెండు మిల్లుల్లో తనిఖీలు
-
అసంపూర్తి పనులు.. తప్పని అవస్థలు
● సింగితం వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి 2023లో నిధులు మంజూరు
● బిల్లుల చెల్లింపుల్లో జాప్యం
● ఇప్పటికీ పూర్తికాని వంతెన నిర్మాణం
Mon, Aug 03 2026 01:25 AM -
దారుల గండం దాటగలమా?
జిల్లాలోని పలు గ్రామాలకు వెళ్లే దారులు అధ్వానంగా మారాయి. ఓ రోడ్డంతా గుంతలమయంగా మారితే.. మరో రోడ్డుపై కల్వర్టు కూలి ప్రమాదకరంగా మారింది. దీంతో ఈ గండాల దారులను దాటాలంటే వాహనదారులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Mon, Aug 03 2026 01:25 AM -
వేతన.. వేదన
ఎల్లారెడ్డిరూరల్: వీబీ జీ రామ్ జీ (ఉపాధి హామీ) క్షేత్ర సహాయకులు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
Mon, Aug 03 2026 01:25 AM -
చెర విడిపించారు
కామారెడ్డి క్రైం: ఆపరేషన్ ముస్కాన్–12లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 45 మంది బాల కా ర్మికులను గుర్తించినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర ఆదివారం తెలిపారు.
Mon, Aug 03 2026 01:25 AM -
మార్షల్ ఆర్ట్స్లో బంగారు పతకం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి జీవదాన్ హైస్కూల్ 7వ తరగతి విద్యార్థి షేక్ అక్బరుద్దీన్ ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన రెండో ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్–2026 పోటీల్లో కటా విభాగంలో బంగారు పతకం సాధించారు.
Mon, Aug 03 2026 01:25 AM -
జిల్లా కేంద్రంలో బోనం ఎత్తుకుని ఆలయానికి వెళ్తున్న మహిళ
దోమకొండ/ కామారెడ్డి టౌన్: ఆషాఢ మాసం బోనాల పండుగను ఆదివారం జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల నడుమ వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాలను ఊరేగించారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Mon, Aug 03 2026 01:25 AM -
రియల్గానే మోసం
చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు ధనార్జనే ధ్యేయంగా బరితెగిస్తున్నారు. రామాపురంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ చుట్టుపక్కల భూములపై కన్నేసిన కొందరు నేతలు ఒక వ్యూహంతో డంపింగ్ యార్డులా మార్చిన తర్వాత పరిసర భూములను భారీ మొత్తాలకు కొనుగోలు చేశారనే ప్రచారం జరుగుతోంది.Mon, Aug 03 2026 01:25 AM -
కూటమి పార్టీలకూ బాబు పోటు
చీరాల: కూటమి ప్రభుత్వం విజయాలను వివరిస్తున్న కరపత్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చిత్రాలకు మాత్రమే చోటు కల్పించారు.
Mon, Aug 03 2026 01:25 AM -
రోడ్డు ప్రమాదం విషయంలో ఘర్షణ
తెనాలిరూరల్: రోడ్డు ప్రమాదం దాడికి దారి తీసింది. పట్టణ ఐతానగర్కు చెందిన వల్లభాపురపు మాణిక్యరావు(రౌడీషీటర్), సుబ్బారావు రాత్రి వేళల్లో ఆటో నడుపుతున్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఇస్లాంపేట/ముత్తెంశెట్టిపాలేనికి బాడుగ రాగా వెళ్లారు.
Mon, Aug 03 2026 01:25 AM -
బంగారం చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్
● రూ.6 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ పూర్ణచంద్రరావుMon, Aug 03 2026 01:25 AM -
ఆరు మండలాల్లో వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆరు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా మంగళగిరి మండలంలో 13.2 మిల్లీమీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా గుంటూరు పశ్చిమలో 1.2 మి.మీ వర్షం కురిసింది.
Mon, Aug 03 2026 01:25 AM -
ముగిసిన టైప్ రైటింగ్ పరీక్షలు
రేపల్లె: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న టైప్రైటింగ్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఎగ్జామినేషన్ చీప్ సూపరింటెండెంట్ కే.మల్లికార్జునరావు మాట్లాడుతూ శని, ఆదివారాలలో జరిగిన పరీక్షకు నూరువాతం విద్యార్థులు హాజరయ్యారన్నారు.
Mon, Aug 03 2026 01:25 AM -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
● కూతురు నిశ్చితార్ధం కబుర్లు చెప్పి వస్తుండగా తండ్రి మృతి ● కోటనెమలిపురిలో విషాదంMon, Aug 03 2026 01:25 AM -
ఆశా వర్కర్ల సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తూ కనీస వేతనాలు అమలు చేయకుండా అన్యాయంగా వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు.
Mon, Aug 03 2026 01:25 AM -
దుర్గగుడి రాజగోపురం ఎదుట యువతి డ్యాన్స్
● ఆలయంలో మరోమారు బయటపడ్డ భద్రతా లోపం ● సోషల్ మీడియాలో పోస్ట్పై పోలీసులకు ఫిర్యాదుMon, Aug 03 2026 01:25 AM -
ఏపీజీఈఏ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా రాఘవరెడ్డి
బాపట్ల: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా జీవీవీ రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం జిల్లా సమావేశం స్థానిక సూర్యకాళి ఫంక్షన్న్హాలులో ఆదివారం నిర్వహించారు.
Mon, Aug 03 2026 01:25 AM -
పల్నాడు జిల్లా బేస్బాల్ నూతన కార్యవర్గం
రొంపిచర్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ సంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు.
Mon, Aug 03 2026 01:25 AM -
పొగాకు రైతులకు సర్కారు ద్రోహం
పర్చూకు(చినగంజాం): భారీగా పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టించి పొగాకు పంట పండించిన రైతులను కూటమి ప్రభుత్వం ముంచింది. కొనుగోలు పేరుతో రైతులను నమ్మించి మోసగించింది. గడచిన రెండేళ్లుగా పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశతో ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగులుతోంది.
Mon, Aug 03 2026 01:19 AM -
" />
అభయ ప్రదాయినిగా బగళాముఖి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బగళా ముఖి అమ్మవారు ఆదివారం అభయప్రదాయిని అలంకరణలో పూజలు అందుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా చందోలు, కుంచలవారిపాలేనికి చెందిన భక్తులు పొంగళ్లు చేసుకుని మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా తరలివచ్చారు.
Mon, Aug 03 2026 01:19 AM -
" />
పెదకాకానిలో ఘనంగా శాకంబరి ఉత్సవాలు
పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని భ్రమరాంబ అమ్మవారిని ఆదివారం శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించారు.
Mon, Aug 03 2026 01:19 AM -
అధికార అండ.. దౌర్జన్యకాండ
సాక్షి టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక ఉరవకొండ నియోజకవర్గంలో అధికార ‘పచ్చ’ నేతలు రెడ్బుక్ రాజ్యాంగం మాటున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై విరుచుకుపడుతున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ అండ చూసుకుని పేట్రేగిపోతున్నారు.
Mon, Aug 03 2026 01:19 AM -
హింసించి.. చంపేశారా..?!
అనంతపురం సెంట్రల్: ఆస్పత్రి భవనంపై నుంచి యువకుడు నగ్నంగా దూకడం.. చికిత్స పొందుతూ కొంతసేపటి తర్వాత మృతి చెందడం నగరంలో కలకలం రేపింది. ఆత్మహత్య అని ఆస్పత్రి వారు చెబుతున్నా... చిత్రహింసలు పెట్టి చంపేశారని పలువురు ఆరోపిస్తున్నారు.
Mon, Aug 03 2026 01:19 AM -
టీచర్లకు టెట్ టెన్షన్ !
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అంటే ఇప్పటివరకు నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థుల పరీక్షగానే భావించేవారు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా భారీ సంఖ్యలో టెట్ రాయనున్నారు.
Mon, Aug 03 2026 01:19 AM -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్ కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు.
Mon, Aug 03 2026 01:19 AM
-
మిల్లులపై విజిలెన్స్!
● సీఎంఆర్ లెక్కలు తీస్తున్నారు
● స్టాక్ లేకుంటే కేసులు నమోదు
● జిల్లాలో ఇప్పటికే రెండు మిల్లుల్లో తనిఖీలు
Mon, Aug 03 2026 01:25 AM -
అసంపూర్తి పనులు.. తప్పని అవస్థలు
● సింగితం వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి 2023లో నిధులు మంజూరు
● బిల్లుల చెల్లింపుల్లో జాప్యం
● ఇప్పటికీ పూర్తికాని వంతెన నిర్మాణం
Mon, Aug 03 2026 01:25 AM -
దారుల గండం దాటగలమా?
జిల్లాలోని పలు గ్రామాలకు వెళ్లే దారులు అధ్వానంగా మారాయి. ఓ రోడ్డంతా గుంతలమయంగా మారితే.. మరో రోడ్డుపై కల్వర్టు కూలి ప్రమాదకరంగా మారింది. దీంతో ఈ గండాల దారులను దాటాలంటే వాహనదారులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Mon, Aug 03 2026 01:25 AM -
వేతన.. వేదన
ఎల్లారెడ్డిరూరల్: వీబీ జీ రామ్ జీ (ఉపాధి హామీ) క్షేత్ర సహాయకులు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
Mon, Aug 03 2026 01:25 AM -
చెర విడిపించారు
కామారెడ్డి క్రైం: ఆపరేషన్ ముస్కాన్–12లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 45 మంది బాల కా ర్మికులను గుర్తించినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర ఆదివారం తెలిపారు.
Mon, Aug 03 2026 01:25 AM -
మార్షల్ ఆర్ట్స్లో బంగారు పతకం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి జీవదాన్ హైస్కూల్ 7వ తరగతి విద్యార్థి షేక్ అక్బరుద్దీన్ ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన రెండో ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్–2026 పోటీల్లో కటా విభాగంలో బంగారు పతకం సాధించారు.
Mon, Aug 03 2026 01:25 AM -
జిల్లా కేంద్రంలో బోనం ఎత్తుకుని ఆలయానికి వెళ్తున్న మహిళ
దోమకొండ/ కామారెడ్డి టౌన్: ఆషాఢ మాసం బోనాల పండుగను ఆదివారం జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల నడుమ వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాలను ఊరేగించారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Mon, Aug 03 2026 01:25 AM -
రియల్గానే మోసం
చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు ధనార్జనే ధ్యేయంగా బరితెగిస్తున్నారు. రామాపురంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ చుట్టుపక్కల భూములపై కన్నేసిన కొందరు నేతలు ఒక వ్యూహంతో డంపింగ్ యార్డులా మార్చిన తర్వాత పరిసర భూములను భారీ మొత్తాలకు కొనుగోలు చేశారనే ప్రచారం జరుగుతోంది.Mon, Aug 03 2026 01:25 AM -
కూటమి పార్టీలకూ బాబు పోటు
చీరాల: కూటమి ప్రభుత్వం విజయాలను వివరిస్తున్న కరపత్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చిత్రాలకు మాత్రమే చోటు కల్పించారు.
Mon, Aug 03 2026 01:25 AM -
రోడ్డు ప్రమాదం విషయంలో ఘర్షణ
తెనాలిరూరల్: రోడ్డు ప్రమాదం దాడికి దారి తీసింది. పట్టణ ఐతానగర్కు చెందిన వల్లభాపురపు మాణిక్యరావు(రౌడీషీటర్), సుబ్బారావు రాత్రి వేళల్లో ఆటో నడుపుతున్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఇస్లాంపేట/ముత్తెంశెట్టిపాలేనికి బాడుగ రాగా వెళ్లారు.
Mon, Aug 03 2026 01:25 AM -
బంగారం చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్
● రూ.6 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ పూర్ణచంద్రరావుMon, Aug 03 2026 01:25 AM -
ఆరు మండలాల్లో వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆరు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా మంగళగిరి మండలంలో 13.2 మిల్లీమీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా గుంటూరు పశ్చిమలో 1.2 మి.మీ వర్షం కురిసింది.
Mon, Aug 03 2026 01:25 AM -
ముగిసిన టైప్ రైటింగ్ పరీక్షలు
రేపల్లె: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న టైప్రైటింగ్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఎగ్జామినేషన్ చీప్ సూపరింటెండెంట్ కే.మల్లికార్జునరావు మాట్లాడుతూ శని, ఆదివారాలలో జరిగిన పరీక్షకు నూరువాతం విద్యార్థులు హాజరయ్యారన్నారు.
Mon, Aug 03 2026 01:25 AM -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
● కూతురు నిశ్చితార్ధం కబుర్లు చెప్పి వస్తుండగా తండ్రి మృతి ● కోటనెమలిపురిలో విషాదంMon, Aug 03 2026 01:25 AM -
ఆశా వర్కర్ల సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తూ కనీస వేతనాలు అమలు చేయకుండా అన్యాయంగా వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు.
Mon, Aug 03 2026 01:25 AM -
దుర్గగుడి రాజగోపురం ఎదుట యువతి డ్యాన్స్
● ఆలయంలో మరోమారు బయటపడ్డ భద్రతా లోపం ● సోషల్ మీడియాలో పోస్ట్పై పోలీసులకు ఫిర్యాదుMon, Aug 03 2026 01:25 AM -
ఏపీజీఈఏ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా రాఘవరెడ్డి
బాపట్ల: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా జీవీవీ రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం జిల్లా సమావేశం స్థానిక సూర్యకాళి ఫంక్షన్న్హాలులో ఆదివారం నిర్వహించారు.
Mon, Aug 03 2026 01:25 AM -
పల్నాడు జిల్లా బేస్బాల్ నూతన కార్యవర్గం
రొంపిచర్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ సంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు.
Mon, Aug 03 2026 01:25 AM -
పొగాకు రైతులకు సర్కారు ద్రోహం
పర్చూకు(చినగంజాం): భారీగా పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టించి పొగాకు పంట పండించిన రైతులను కూటమి ప్రభుత్వం ముంచింది. కొనుగోలు పేరుతో రైతులను నమ్మించి మోసగించింది. గడచిన రెండేళ్లుగా పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశతో ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగులుతోంది.
Mon, Aug 03 2026 01:19 AM -
" />
అభయ ప్రదాయినిగా బగళాముఖి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బగళా ముఖి అమ్మవారు ఆదివారం అభయప్రదాయిని అలంకరణలో పూజలు అందుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా చందోలు, కుంచలవారిపాలేనికి చెందిన భక్తులు పొంగళ్లు చేసుకుని మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా తరలివచ్చారు.
Mon, Aug 03 2026 01:19 AM -
" />
పెదకాకానిలో ఘనంగా శాకంబరి ఉత్సవాలు
పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని భ్రమరాంబ అమ్మవారిని ఆదివారం శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించారు.
Mon, Aug 03 2026 01:19 AM -
అధికార అండ.. దౌర్జన్యకాండ
సాక్షి టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక ఉరవకొండ నియోజకవర్గంలో అధికార ‘పచ్చ’ నేతలు రెడ్బుక్ రాజ్యాంగం మాటున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై విరుచుకుపడుతున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ అండ చూసుకుని పేట్రేగిపోతున్నారు.
Mon, Aug 03 2026 01:19 AM -
హింసించి.. చంపేశారా..?!
అనంతపురం సెంట్రల్: ఆస్పత్రి భవనంపై నుంచి యువకుడు నగ్నంగా దూకడం.. చికిత్స పొందుతూ కొంతసేపటి తర్వాత మృతి చెందడం నగరంలో కలకలం రేపింది. ఆత్మహత్య అని ఆస్పత్రి వారు చెబుతున్నా... చిత్రహింసలు పెట్టి చంపేశారని పలువురు ఆరోపిస్తున్నారు.
Mon, Aug 03 2026 01:19 AM -
టీచర్లకు టెట్ టెన్షన్ !
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అంటే ఇప్పటివరకు నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థుల పరీక్షగానే భావించేవారు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా భారీ సంఖ్యలో టెట్ రాయనున్నారు.
Mon, Aug 03 2026 01:19 AM -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్ కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు.
Mon, Aug 03 2026 01:19 AM
