-
దశాబ్దాల కృషిని ట్రంప్ నాశనం చేశారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై భారతీయ అమెరికన్, కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా విమర్శలు గుప్పించారు.
Thu, Sep 04 2025 06:34 AM -
వడివడిగా అడుగులు..
సాక్షి, వరంగల్: గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మరో రెండు ప్రధాన కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
Thu, Sep 04 2025 06:34 AM -
అర్ధశతాబ్దపు ఆనందోత్సవం..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీ కళాశాల ఏర్పాటై 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు (ఈనెల 4న) గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు కేయూలో ప్రారంభమై అమెరికా, హైదరాబాద్లో కూడా జరగనున్నాయి.
Thu, Sep 04 2025 06:34 AM -
మల్లన్నగండి కుడి కాల్వ నిర్మాణం అద్భుతం
స్టేషన్ఘన్పూర్: గండి రామారం (మల్లన్నగండి) కుడి కాల్వ నిర్మాణం అద్భుతమని, గుట్టల నుంచి సైతం కాల్వలు తీయొచ్చు.. గోదావరి జలాలు పా రించొచ్చు.. పంటపొలాలు పండించొచ్చని నిరూపితమైందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
Thu, Sep 04 2025 06:34 AM -
" />
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం
సూర్యాపేటటౌన్ : సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరమని సూర్యాపేట జిల్లా పోలీస్ సైబర్ సెక్యూరిటీ విభాగం ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలను ఎదుర్కోవడంపై అవగాహన కల్పించారు.
Thu, Sep 04 2025 06:34 AM -
" />
తెల్లవారు జాము నుంచే..
అనంతగిరి: అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ పీఏసీఎస్ గోదాం వద్ద రైతులు యూరియా కోసం తెల్లవారు జాము నుంచే క్యూలైన్లో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. బుధవారం సుమారు 260 మంది రైతులు వచ్చారు. వీరు క్యూలైన్లో నిలబడి అలసిపోయిన చివరికి చెప్పులను ఉంచారు.
Thu, Sep 04 2025 06:34 AM -
సాహసంతో జీవిద్దాం..
భానుపురి (సూర్యాపేట): నేటి సమాజంలో బాలికలు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టడానికి బాలికా చైతన్యం పేరిట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ప్రత్యేక చొరవతో జిల్లాలో పక్షం రోజుల క్రితం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Thu, Sep 04 2025 06:34 AM -
పనులు వదిలేసి
రాత్రింబవళ్లు పడిగాపులుఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయ పనులు వదులుకొని పీఏసీఎస్ల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. కేంద్రాల వద్దే చెప్పులు, ఆధార్కార్డులు లైన్లో పెట్టి నిద్రపోయినా ఫలితం దక్కడంలేదు.
Thu, Sep 04 2025 06:34 AM -
పూర్వ ప్రాథమిక విద్యకు ఆదరణ
మూడు సంవత్సరాలు ఉన్న పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్వ ప్రాథమిక విద్య అందుతోంది. చిన్నారులకు ఆట, పాటలతో పాఠాలు బోధిస్తున్నారు.
– అశోక్, జిల్లా విద్యాధికారి.
Thu, Sep 04 2025 06:34 AM -
ఏసీ, రిఫ్రిజ్రేటర్ రిపేరింగ్లో ఉచిత శిక్షణ
భానుపురి (సూర్యాపేట) : నల్లగొండ శివారులోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ పురుషులకు ఏసీ, రిఫ్రిజ్రేటర్ రిపేరింగ్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ సంచాలకుడు రఘుపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Sep 04 2025 06:34 AM -
భూ భారతి అర్జీలు త్వరగా పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.
Thu, Sep 04 2025 06:34 AM -
టీడీఆర్ బాండ్లు వద్దే వద్దు..
సాక్షి, అనకాపల్లి:
Thu, Sep 04 2025 06:34 AM -
అభివృద్ధి పనులపై సమీక్ష
తాటిచెట్లపాలెం : ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పీసీసీఎం) రీటా రాజ్ బుధవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్లో పర్యటించారు. రీటారాజ్ పీసీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విశాఖలో పర్యటించారు.
Thu, Sep 04 2025 06:34 AM -
ఈఎన్సీలో హిందీ పక్షోత్సవాలు ప్రారంభం
సింథియా: తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ 2 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న హిందీ పక్షోత్సవాలను చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్టేషన్) అడ్మిరల్ మురళీమోహన్రాజు ప్రారంభించారు.
Thu, Sep 04 2025 06:34 AM -
అప్పలరాజుకు రాంపాల్ సింగ్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
తగరపువలస: అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య మాజీ అధ్యక్షుడు రాంపాల్ సింగ్ పేరుమీద నెలకొల్పిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు భీమిలి జోన్ ఒకటోవార్డు సంతపేట అంబేడ్కర్ జీవీఎంసీ హైస్కూల్కు చెందిన ఉపాధ్యాయుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఎంపికయ్యారు.
Thu, Sep 04 2025 06:34 AM -
శ్లాబ్ పెచ్చులూడి తల్లీబిడ్డకు గాయాలు
స్థానికుల సహాయంతో కేజీహెచ్కు తరలింపు
Thu, Sep 04 2025 06:34 AM -
సుగాలి ప్రీతి కేసుపై హైలెవల్ కమిటీ వేయాలి
సాక్షి, విశాఖపట్నం: సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసి, అందులో సీబీఐని భాగస్వామ్యం చేయాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు డిమాండ్ చేశారు.
Thu, Sep 04 2025 06:34 AM -
సుగాలి ప్రీతికి న్యాయం జరగాల్సిందే..
అల్లిపురం/ఎంవీపీకాలనీ: గిరిజన బాలిక సుగాలి ప్రీతి హత్య కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని దళిత, ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆమెను దారుణంగా హత్య చేసి ఎనిమిదేళ్లు గడిచినా నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు.
Thu, Sep 04 2025 06:34 AM -
ఉత్కంఠ పోరులో హర్యానా గెలుపు
విశాఖ స్పోర్ట్స్: నగరంలోని పోర్టు స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ స్థానిక క్రీడాభిమానులకు ఉత్కంఠతో పాటు ఉత్సాహం నింపుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్లు అసలైన కబడ్డీ మజాను పంచాయి. ఒక మ్యాచ్లో పునేరి పల్టన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగా..
Thu, Sep 04 2025 06:34 AM -
సీఐపీఈటీతో సింహాద్రి ఎన్టీపీసీ ఒప్పందం
పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల యువతకు నైపుణ్యాభివృద్ధిశిక్షణ ద్వారా ఉపాధి, ఆదాయ వనరులను కల్పించేందుకు సింహాద్రి ఎన్టీపీసీ కృషి చేస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రాజెక్టు హెడ్ సమీర్శర్మ అన్నారు.
Thu, Sep 04 2025 06:34 AM -
స్కూల్ గేమ్స్ కార్యదర్శులుగా గోపాల్, విజయలక్ష్మి
విజయనగరం: స్కూల్గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శులుగా జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు ఎంపికయ్యారు.
Thu, Sep 04 2025 06:34 AM
-
YS జగన్ పై ట్వీట్.. అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్
YS జగన్ పై ట్వీట్.. అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్
Thu, Sep 04 2025 07:08 AM -
GSTలో కీలక మార్పులు
GSTలో కీలక మార్పులు
Thu, Sep 04 2025 06:56 AM -
హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబు - రాజమౌళి సినిమా
హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబు - రాజమౌళి సినిమా
Thu, Sep 04 2025 06:43 AM -
జీఎస్టీలో ఇకపై 5, 18 శాతం పన్ను శ్లాబులే... తగ్గనున్న పలు వస్తువుల ధరలు.. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు
Thu, Sep 04 2025 06:50 AM -
దశాబ్దాల కృషిని ట్రంప్ నాశనం చేశారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై భారతీయ అమెరికన్, కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా విమర్శలు గుప్పించారు.
Thu, Sep 04 2025 06:34 AM -
వడివడిగా అడుగులు..
సాక్షి, వరంగల్: గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మరో రెండు ప్రధాన కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
Thu, Sep 04 2025 06:34 AM -
అర్ధశతాబ్దపు ఆనందోత్సవం..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీ కళాశాల ఏర్పాటై 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు (ఈనెల 4న) గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు కేయూలో ప్రారంభమై అమెరికా, హైదరాబాద్లో కూడా జరగనున్నాయి.
Thu, Sep 04 2025 06:34 AM -
మల్లన్నగండి కుడి కాల్వ నిర్మాణం అద్భుతం
స్టేషన్ఘన్పూర్: గండి రామారం (మల్లన్నగండి) కుడి కాల్వ నిర్మాణం అద్భుతమని, గుట్టల నుంచి సైతం కాల్వలు తీయొచ్చు.. గోదావరి జలాలు పా రించొచ్చు.. పంటపొలాలు పండించొచ్చని నిరూపితమైందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
Thu, Sep 04 2025 06:34 AM -
" />
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం
సూర్యాపేటటౌన్ : సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరమని సూర్యాపేట జిల్లా పోలీస్ సైబర్ సెక్యూరిటీ విభాగం ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలను ఎదుర్కోవడంపై అవగాహన కల్పించారు.
Thu, Sep 04 2025 06:34 AM -
" />
తెల్లవారు జాము నుంచే..
అనంతగిరి: అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ పీఏసీఎస్ గోదాం వద్ద రైతులు యూరియా కోసం తెల్లవారు జాము నుంచే క్యూలైన్లో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. బుధవారం సుమారు 260 మంది రైతులు వచ్చారు. వీరు క్యూలైన్లో నిలబడి అలసిపోయిన చివరికి చెప్పులను ఉంచారు.
Thu, Sep 04 2025 06:34 AM -
సాహసంతో జీవిద్దాం..
భానుపురి (సూర్యాపేట): నేటి సమాజంలో బాలికలు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టడానికి బాలికా చైతన్యం పేరిట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ప్రత్యేక చొరవతో జిల్లాలో పక్షం రోజుల క్రితం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Thu, Sep 04 2025 06:34 AM -
పనులు వదిలేసి
రాత్రింబవళ్లు పడిగాపులుఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయ పనులు వదులుకొని పీఏసీఎస్ల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. కేంద్రాల వద్దే చెప్పులు, ఆధార్కార్డులు లైన్లో పెట్టి నిద్రపోయినా ఫలితం దక్కడంలేదు.
Thu, Sep 04 2025 06:34 AM -
పూర్వ ప్రాథమిక విద్యకు ఆదరణ
మూడు సంవత్సరాలు ఉన్న పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్వ ప్రాథమిక విద్య అందుతోంది. చిన్నారులకు ఆట, పాటలతో పాఠాలు బోధిస్తున్నారు.
– అశోక్, జిల్లా విద్యాధికారి.
Thu, Sep 04 2025 06:34 AM -
ఏసీ, రిఫ్రిజ్రేటర్ రిపేరింగ్లో ఉచిత శిక్షణ
భానుపురి (సూర్యాపేట) : నల్లగొండ శివారులోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ పురుషులకు ఏసీ, రిఫ్రిజ్రేటర్ రిపేరింగ్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ సంచాలకుడు రఘుపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Sep 04 2025 06:34 AM -
భూ భారతి అర్జీలు త్వరగా పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.
Thu, Sep 04 2025 06:34 AM -
టీడీఆర్ బాండ్లు వద్దే వద్దు..
సాక్షి, అనకాపల్లి:
Thu, Sep 04 2025 06:34 AM -
అభివృద్ధి పనులపై సమీక్ష
తాటిచెట్లపాలెం : ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పీసీసీఎం) రీటా రాజ్ బుధవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్లో పర్యటించారు. రీటారాజ్ పీసీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విశాఖలో పర్యటించారు.
Thu, Sep 04 2025 06:34 AM -
ఈఎన్సీలో హిందీ పక్షోత్సవాలు ప్రారంభం
సింథియా: తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ 2 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న హిందీ పక్షోత్సవాలను చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్టేషన్) అడ్మిరల్ మురళీమోహన్రాజు ప్రారంభించారు.
Thu, Sep 04 2025 06:34 AM -
అప్పలరాజుకు రాంపాల్ సింగ్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
తగరపువలస: అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య మాజీ అధ్యక్షుడు రాంపాల్ సింగ్ పేరుమీద నెలకొల్పిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు భీమిలి జోన్ ఒకటోవార్డు సంతపేట అంబేడ్కర్ జీవీఎంసీ హైస్కూల్కు చెందిన ఉపాధ్యాయుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఎంపికయ్యారు.
Thu, Sep 04 2025 06:34 AM -
శ్లాబ్ పెచ్చులూడి తల్లీబిడ్డకు గాయాలు
స్థానికుల సహాయంతో కేజీహెచ్కు తరలింపు
Thu, Sep 04 2025 06:34 AM -
సుగాలి ప్రీతి కేసుపై హైలెవల్ కమిటీ వేయాలి
సాక్షి, విశాఖపట్నం: సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసి, అందులో సీబీఐని భాగస్వామ్యం చేయాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు డిమాండ్ చేశారు.
Thu, Sep 04 2025 06:34 AM -
సుగాలి ప్రీతికి న్యాయం జరగాల్సిందే..
అల్లిపురం/ఎంవీపీకాలనీ: గిరిజన బాలిక సుగాలి ప్రీతి హత్య కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని దళిత, ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆమెను దారుణంగా హత్య చేసి ఎనిమిదేళ్లు గడిచినా నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు.
Thu, Sep 04 2025 06:34 AM -
ఉత్కంఠ పోరులో హర్యానా గెలుపు
విశాఖ స్పోర్ట్స్: నగరంలోని పోర్టు స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ స్థానిక క్రీడాభిమానులకు ఉత్కంఠతో పాటు ఉత్సాహం నింపుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్లు అసలైన కబడ్డీ మజాను పంచాయి. ఒక మ్యాచ్లో పునేరి పల్టన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగా..
Thu, Sep 04 2025 06:34 AM -
సీఐపీఈటీతో సింహాద్రి ఎన్టీపీసీ ఒప్పందం
పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల యువతకు నైపుణ్యాభివృద్ధిశిక్షణ ద్వారా ఉపాధి, ఆదాయ వనరులను కల్పించేందుకు సింహాద్రి ఎన్టీపీసీ కృషి చేస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రాజెక్టు హెడ్ సమీర్శర్మ అన్నారు.
Thu, Sep 04 2025 06:34 AM -
స్కూల్ గేమ్స్ కార్యదర్శులుగా గోపాల్, విజయలక్ష్మి
విజయనగరం: స్కూల్గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శులుగా జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు ఎంపికయ్యారు.
Thu, Sep 04 2025 06:34 AM