-
న్యాయవ్యవస్థకు జస్టిస్ చక్రవర్తి ఎనలేని సేవలు
సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి శుక్రవారం పదవీ విరమణ చేశారు. హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది.
-
వాహనాల భద్రత ప్రాజెక్టు ముసుగులో మరో భారీ స్కామ్.. కమీషన్ల ‘వాహనం’!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాహనాల భద్రత ప్రాజెక్టు.. ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ముసుగులో మరో భారీ స్కామ్కు రంగం సిద్ధమైంది!
Sat, Aug 15 2026 03:48 AM -
ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు
సాక్షి, హైదరాబాద్: మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.. అందరం కలిసి ఐక్యంగా పనిచేస్తూ ముందుకెళ్దామని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ‘కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం.
Sat, Aug 15 2026 03:01 AM -
స్వతంత్ర భారత మార్గదర్శకులు
గతవారం అండమాన్, నికోబార్ దీవుల్లో పర్యటించినప్పుడు హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసే గౌరవం నాకు లభించింది. అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భాన్ని స్మరించుకొని, నివాళులు అర్పించాను.
Sat, Aug 15 2026 02:52 AM -
వెలుగునీడల ‘స్వాతంత్య్రం’
స్వతంత్ర భారతం నేటితో ఎనభయ్యో వసంతంలోకి అడుగుపెడుతోంది. దేశం ఈ 21వ శతాబ్దిలో ఎటు పయనిస్తున్నదని తరచి చూసుకుని, చక్కదిద్దుకోవాల్సిన సందర్భం ఇది. 1947 ఆగస్టు 15 నాటికి ఈ దేశం 565 సంస్థానాలుగా ఉంది.
Sat, Aug 15 2026 02:42 AM -
యువతను సైనికులుగా తీర్చిదిద్దుతూ..
బీఎస్ఎన్ఎల్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలిఫ పోలీస్, ఆర్మీ శిక్షణ ఇస్తున్న రిటైర్డ్ జవాన్ సత్యనారాయణ
Sat, Aug 15 2026 02:27 AM -
జాతిపితకు గుడి
చిట్యాల : చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నాలుగు ఎకరాల స్థలంలో గాంధీ గుడిని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన మహాత్మాగాంధీ చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది.
Sat, Aug 15 2026 02:27 AM -
నడిగూడెం కోటలో త్రివర్ణ పతాకం
ఫ జాతీయ జెండాకు ఇక్కడే రూపునిచ్చిన పింగళి వెంకయ్య
Sat, Aug 15 2026 02:27 AM -
చేతితో అల్లారు.. రికార్డు సృష్టించారు
కోదాడ : పట్టణంలోని కొమరబండకు చెందిన తల్లీకూతుళ్లు మహంకాళి వసంతలక్ష్మి, లాస్యప్రియ నూలు దారం ఉపయోగించి చేతితో త్రివర్ణ పతాకాలను తయారుచేసి వాటిని దండలుగా మార్చి గిన్నిస్ రికార్డు సాధించారు.
Sat, Aug 15 2026 02:27 AM -
సాయి స్మరణ.. జనగణమన
ఫ చింతపల్లి సాయి ఆలయంలో పూజల
అనంతరం జాతీయ గీతాలాపన
Sat, Aug 15 2026 02:27 AM -
" />
జాతీయ జెండా చేతబూని..
మఠంపల్లి : యువత మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మఠంపల్లి మండలంలోని అల్లీపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు గూడ నరసింహారావు వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు.
Sat, Aug 15 2026 02:27 AM -
హామీలకు రెండేళ్లు..
ఉద్యోగుల జీతభత్యాలపై కూటమి కపట నాటకాలు
హామీలను నెరవేర్చాలి
Sat, Aug 15 2026 02:27 AM -
ఆత్మగౌరవం పోయింది నాని!
చంద్రగిరి: మెగా డీఎస్సీ మెరిట్ విద్యార్థుల ఆత్మగౌరవ ర్యాలీ అభాసుపాలైంది. భారీ అంచనాలతో చంద్రగిరిలో టీడీపీ నిర్వహించిన ర్యాలీ అట్టర్ఫ్లాప్ అయ్యింది. ర్యాలీకి జనంతోపాటు డీఎస్సీ మెరిట్ విద్యార్థులూ ముఖం చాటేయడం చర్చనీయాంశమైంది.
Sat, Aug 15 2026 02:27 AM -
లోకకల్యాణం కోసం వరుణయాగం
తిరుపతి మంగళం : లోకకల్యాణం కోసం, ప్రజలు సుభిక్షంగా జీవించడం కోసం వైదిక కార్యక్రమాలలో భాగంగా వరుణయాగం చేయడం టీటీడీ బాధ్యత అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Sat, Aug 15 2026 02:27 AM -
తగ్గిన ఉత్తమ సేవలు!
తిరుపతి అర్బన్: జిల్లాలో ఉత్తమ సేవలు తగ్గిపోతున్నాయి. గత ఏడాది ఆగస్టు 15న ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు 391 మందికి అవార్డులను జారీచేశారు. అయితే ఈ ఏడాది 165 మంది ఉద్యోగులకు మాత్రమే అవార్డులను పంపిణీ చేయనున్నారు.
Sat, Aug 15 2026 02:27 AM -
" />
● టవర్ క్లాక్ కూడలి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి అడ్డుగా బ్యానర్ల ఏర్పాటు
స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను టీడీపీ నేతలు అవమానించారు. శుక్రవారం చంద్రగిరిలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో నిర్వహించిన డీఎస్పీ ఆత్మగౌరవ సభ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు.
Sat, Aug 15 2026 02:27 AM -
18 కిలోల గంజాయి స్వాధీనం
తిరుపతి క్రైం : తిరుపతి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
Sat, Aug 15 2026 02:27 AM -
బీఎస్ఎన్ఎల్ స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్లు
తిరుపతి ఎడ్యుకేషన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు ఆ సంస్థ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ జీఎం ఏవీ.కుమార్ తెలిపారు. ఈ ఆఫర్లు ఈ నెల 12 నుంచి సెప్టెంబరు 12వ తేదీ వరకు ఉంటాయని పేర్కొన్నారు.
Sat, Aug 15 2026 02:27 AM -
భార్యాభర్తలను కలిపిన న్యాయమూర్తి
తిరుపతి లీగల్: రెండేళ్లుగా వేర్వేరుగా ఉన్న భార్యాభర్తను ప్రస్తుతం తిరుపతి ఐదవ అదనపు జిల్లా జడ్జి, వైఎస్సార్ కడప జిల్లా జడ్జిగా ఉద్యోగన్నితిపై బదిలీ అవుతున్న జడ్జి రామ్పాల్ కలిపారు. ఈ ఘటన తిరుపతి కోర్టులో చోటుచేసుకుంది.
Sat, Aug 15 2026 02:27 AM -
ఎర్రచందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికీ ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ..
Sat, Aug 15 2026 02:27 AM -
గదర్ వీరుడు దరిశి చెంచయ్య ..
కనిగిరిరూరల్: మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన దరిశి చెంచయ్య 1905లో జరిగిన వందేమాతర ఉద్యమం, ఆ తర్వాత స్వదేశీ ఉద్యమాలకు ఆకర్షితుడైన చెంచయ్య..స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా ఒంగోలులో విద్యార్థుల చేత చేనేత మగ్గాలపై బట్టలు నేయించి..ధరింప చేశారు.
Sat, Aug 15 2026 02:27 AM -
చరిత్రలో చెరగని.. త్యాగపు సంతకాలు..!
స్వాతంత్య్ర సమరంలో జిల్లా వీరుల వీరోచిత గాథలు ఉప్పు సత్యాగ్రహం నుంచి గిరిజన పోరాటాల దాకా..మహనీయుడు
మొహిద్దీన్ ఖాద్రీ బియాబాని:
Sat, Aug 15 2026 02:27 AM -
పూర్తిస్థాయి సమ్మెలోకి జూనియర్ డాక్టర్లు
మార్కాపురం రోడ్ స్టేషన్ మీదుగా ప్రత్యేక రైలు
Sat, Aug 15 2026 02:27 AM -
" />
తెల్లదొరల గుండెల్లో దడపుట్టించిన ఉయ్యాలవాడ
గిద్దలూరు రూరల్: తెల్ల దొరల గుండెల్లో దడపుట్టించిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరోచిత పోరాట నమూనా సాక్ష్యాలు గిద్దలూరు మండలంలో నేటికీ ఆనవాలుగా నిలిచిపోయాయి.
Sat, Aug 15 2026 02:27 AM
-
న్యాయవ్యవస్థకు జస్టిస్ చక్రవర్తి ఎనలేని సేవలు
సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి శుక్రవారం పదవీ విరమణ చేశారు. హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది.
Sat, Aug 15 2026 04:03 AM -
వాహనాల భద్రత ప్రాజెక్టు ముసుగులో మరో భారీ స్కామ్.. కమీషన్ల ‘వాహనం’!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాహనాల భద్రత ప్రాజెక్టు.. ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ముసుగులో మరో భారీ స్కామ్కు రంగం సిద్ధమైంది!
Sat, Aug 15 2026 03:48 AM -
ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు
సాక్షి, హైదరాబాద్: మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.. అందరం కలిసి ఐక్యంగా పనిచేస్తూ ముందుకెళ్దామని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ‘కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం.
Sat, Aug 15 2026 03:01 AM -
స్వతంత్ర భారత మార్గదర్శకులు
గతవారం అండమాన్, నికోబార్ దీవుల్లో పర్యటించినప్పుడు హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసే గౌరవం నాకు లభించింది. అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భాన్ని స్మరించుకొని, నివాళులు అర్పించాను.
Sat, Aug 15 2026 02:52 AM -
వెలుగునీడల ‘స్వాతంత్య్రం’
స్వతంత్ర భారతం నేటితో ఎనభయ్యో వసంతంలోకి అడుగుపెడుతోంది. దేశం ఈ 21వ శతాబ్దిలో ఎటు పయనిస్తున్నదని తరచి చూసుకుని, చక్కదిద్దుకోవాల్సిన సందర్భం ఇది. 1947 ఆగస్టు 15 నాటికి ఈ దేశం 565 సంస్థానాలుగా ఉంది.
Sat, Aug 15 2026 02:42 AM -
యువతను సైనికులుగా తీర్చిదిద్దుతూ..
బీఎస్ఎన్ఎల్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలిఫ పోలీస్, ఆర్మీ శిక్షణ ఇస్తున్న రిటైర్డ్ జవాన్ సత్యనారాయణ
Sat, Aug 15 2026 02:27 AM -
జాతిపితకు గుడి
చిట్యాల : చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నాలుగు ఎకరాల స్థలంలో గాంధీ గుడిని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన మహాత్మాగాంధీ చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది.
Sat, Aug 15 2026 02:27 AM -
నడిగూడెం కోటలో త్రివర్ణ పతాకం
ఫ జాతీయ జెండాకు ఇక్కడే రూపునిచ్చిన పింగళి వెంకయ్య
Sat, Aug 15 2026 02:27 AM -
చేతితో అల్లారు.. రికార్డు సృష్టించారు
కోదాడ : పట్టణంలోని కొమరబండకు చెందిన తల్లీకూతుళ్లు మహంకాళి వసంతలక్ష్మి, లాస్యప్రియ నూలు దారం ఉపయోగించి చేతితో త్రివర్ణ పతాకాలను తయారుచేసి వాటిని దండలుగా మార్చి గిన్నిస్ రికార్డు సాధించారు.
Sat, Aug 15 2026 02:27 AM -
సాయి స్మరణ.. జనగణమన
ఫ చింతపల్లి సాయి ఆలయంలో పూజల
అనంతరం జాతీయ గీతాలాపన
Sat, Aug 15 2026 02:27 AM -
" />
జాతీయ జెండా చేతబూని..
మఠంపల్లి : యువత మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మఠంపల్లి మండలంలోని అల్లీపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు గూడ నరసింహారావు వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు.
Sat, Aug 15 2026 02:27 AM -
హామీలకు రెండేళ్లు..
ఉద్యోగుల జీతభత్యాలపై కూటమి కపట నాటకాలు
హామీలను నెరవేర్చాలి
Sat, Aug 15 2026 02:27 AM -
ఆత్మగౌరవం పోయింది నాని!
చంద్రగిరి: మెగా డీఎస్సీ మెరిట్ విద్యార్థుల ఆత్మగౌరవ ర్యాలీ అభాసుపాలైంది. భారీ అంచనాలతో చంద్రగిరిలో టీడీపీ నిర్వహించిన ర్యాలీ అట్టర్ఫ్లాప్ అయ్యింది. ర్యాలీకి జనంతోపాటు డీఎస్సీ మెరిట్ విద్యార్థులూ ముఖం చాటేయడం చర్చనీయాంశమైంది.
Sat, Aug 15 2026 02:27 AM -
లోకకల్యాణం కోసం వరుణయాగం
తిరుపతి మంగళం : లోకకల్యాణం కోసం, ప్రజలు సుభిక్షంగా జీవించడం కోసం వైదిక కార్యక్రమాలలో భాగంగా వరుణయాగం చేయడం టీటీడీ బాధ్యత అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Sat, Aug 15 2026 02:27 AM -
తగ్గిన ఉత్తమ సేవలు!
తిరుపతి అర్బన్: జిల్లాలో ఉత్తమ సేవలు తగ్గిపోతున్నాయి. గత ఏడాది ఆగస్టు 15న ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు 391 మందికి అవార్డులను జారీచేశారు. అయితే ఈ ఏడాది 165 మంది ఉద్యోగులకు మాత్రమే అవార్డులను పంపిణీ చేయనున్నారు.
Sat, Aug 15 2026 02:27 AM -
" />
● టవర్ క్లాక్ కూడలి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి అడ్డుగా బ్యానర్ల ఏర్పాటు
స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను టీడీపీ నేతలు అవమానించారు. శుక్రవారం చంద్రగిరిలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో నిర్వహించిన డీఎస్పీ ఆత్మగౌరవ సభ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు.
Sat, Aug 15 2026 02:27 AM -
18 కిలోల గంజాయి స్వాధీనం
తిరుపతి క్రైం : తిరుపతి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
Sat, Aug 15 2026 02:27 AM -
బీఎస్ఎన్ఎల్ స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్లు
తిరుపతి ఎడ్యుకేషన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు ఆ సంస్థ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ జీఎం ఏవీ.కుమార్ తెలిపారు. ఈ ఆఫర్లు ఈ నెల 12 నుంచి సెప్టెంబరు 12వ తేదీ వరకు ఉంటాయని పేర్కొన్నారు.
Sat, Aug 15 2026 02:27 AM -
భార్యాభర్తలను కలిపిన న్యాయమూర్తి
తిరుపతి లీగల్: రెండేళ్లుగా వేర్వేరుగా ఉన్న భార్యాభర్తను ప్రస్తుతం తిరుపతి ఐదవ అదనపు జిల్లా జడ్జి, వైఎస్సార్ కడప జిల్లా జడ్జిగా ఉద్యోగన్నితిపై బదిలీ అవుతున్న జడ్జి రామ్పాల్ కలిపారు. ఈ ఘటన తిరుపతి కోర్టులో చోటుచేసుకుంది.
Sat, Aug 15 2026 02:27 AM -
ఎర్రచందనం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికీ ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ..
Sat, Aug 15 2026 02:27 AM -
గదర్ వీరుడు దరిశి చెంచయ్య ..
కనిగిరిరూరల్: మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన దరిశి చెంచయ్య 1905లో జరిగిన వందేమాతర ఉద్యమం, ఆ తర్వాత స్వదేశీ ఉద్యమాలకు ఆకర్షితుడైన చెంచయ్య..స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా ఒంగోలులో విద్యార్థుల చేత చేనేత మగ్గాలపై బట్టలు నేయించి..ధరింప చేశారు.
Sat, Aug 15 2026 02:27 AM -
చరిత్రలో చెరగని.. త్యాగపు సంతకాలు..!
స్వాతంత్య్ర సమరంలో జిల్లా వీరుల వీరోచిత గాథలు ఉప్పు సత్యాగ్రహం నుంచి గిరిజన పోరాటాల దాకా..మహనీయుడు
మొహిద్దీన్ ఖాద్రీ బియాబాని:
Sat, Aug 15 2026 02:27 AM -
పూర్తిస్థాయి సమ్మెలోకి జూనియర్ డాక్టర్లు
మార్కాపురం రోడ్ స్టేషన్ మీదుగా ప్రత్యేక రైలు
Sat, Aug 15 2026 02:27 AM -
" />
తెల్లదొరల గుండెల్లో దడపుట్టించిన ఉయ్యాలవాడ
గిద్దలూరు రూరల్: తెల్ల దొరల గుండెల్లో దడపుట్టించిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరోచిత పోరాట నమూనా సాక్ష్యాలు గిద్దలూరు మండలంలో నేటికీ ఆనవాలుగా నిలిచిపోయాయి.
Sat, Aug 15 2026 02:27 AM -
..
Sat, Aug 15 2026 02:28 AM
