-
అహ్మదాబాద్లో 2026 టి20 ప్రపంచకప్ ఫైనల్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2026 టి20 ప్రపంచకప్ ఫైనల్ అహ్మదాబాద్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
చాంపియన్ హైదరాబాద్
చెన్నై: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ జట్టు... వరుసగా రెండో ఏడాది ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది.
Wed, Sep 10 2025 04:22 AM -
శుభారంభంపై గురి
దుబాయ్: ఆసియా కప్ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించేందుకు భారత జట్టు సిద్ధమైంది. టోర్నీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో నేడు జరిగే తమ తొలి మ్యాచ్లో టీమిండియా...
Wed, Sep 10 2025 04:15 AM -
పతకానికి విజయం దూరంలో నిఖత్ జరీన్
లివర్పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్, రెండుసార్లు విశ్వవిజేత నిఖత్ జరీన్ మూడో పతకానికి విజయం దూరంలో నిలిచింది.
Wed, Sep 10 2025 04:11 AM -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
హాంకాంగ్: భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో శుభారంభం చేసింది.
Wed, Sep 10 2025 04:09 AM -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కదంతొక్కిన గిరి రైతులు
కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు జరుగుతున్న అన్యాయం, యూరియా పంపిణీలో నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రైతుల పక్షాన వైఎస్సార్సీపీ మంగళవారం పాడేరు, చింతూరులో చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, రైతులు భారీగా తరలివచ్చారు.Wed, Sep 10 2025 03:53 AM -
అరకొర యూరియా కేటాయింపుపై ఆగ్రహం
సీలేరు: గిరిజన రైతులకు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ఇదే నెలలో గూడెంకొత్తవీధి మండలానికి 58 టన్నుల యూరియా ఇవ్వగా ఈ ఏడాది 12 టన్నులు కేటాయించింది. వీటిలో 267 బస్తాలు రావడంతో మండల కేంద్రానికి 90, ధారకొండ రైతు సేవా కేంద్రానికి 177 బస్తాలు అందించారు.
Wed, Sep 10 2025 03:53 AM -
రోగులకు సత్వర వైద్యం అందించాలి
● కలెక్టర్ దినేష్కుమార్
● అడ్డతీగల సీహెచ్సీ తనిఖీ
Wed, Sep 10 2025 03:53 AM -
రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలి
సాక్షి,పాడేరు: రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి డిమాండ్ చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో ఉన్న ఆమె మంగళవారం సాక్షితో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు.
Wed, Sep 10 2025 03:53 AM -
వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
● నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● డీఎంహెచ్వో విశ్వేశ్వరనాయుడు
● రాజేంద్రపాలెం ఆస్పత్రి తనిఖీ
Wed, Sep 10 2025 03:53 AM -
షార్ట్ సర్క్యూట్తో బైక్ దగ్ధం
జి.మాడుగుల: మండలంలోని సొలభం వెళ్లే మార్గంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాల–2 సమీపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల బైక్ దగ్ధమైంది.
Wed, Sep 10 2025 03:53 AM -
" />
సీలేరులో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు
● తలెత్తిన
సాంకేతిక లోపం
Wed, Sep 10 2025 03:53 AM -
కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజలకు వివరించాలి
● ఎమ్మెల్సీ అనంతబాబు,
రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి
● చింతూరులో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమానికి విశేష స్పందన
Wed, Sep 10 2025 03:53 AM -
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
గంగవరం: చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకమైన తర్ఫీదు ఇవ్వాలని, అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా బోధన జరగాలని ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను సూచించారు.
Wed, Sep 10 2025 03:53 AM -
చింతూరు డీఎఫ్వోగా రవీంద్రనాథ్రెడ్డి
చింతూరు: స్థానిక అటవీ డివిజన్ డీఎఫ్వోగా డి.రవీంద్రనాధ్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో కాకినాడ, సత్యసాయి జిల్లాల్లో డీఎఫ్వోగా పనిచేసిన ఆయన ప్రస్తుతం డెహ్రాడూన్లో శిక్షణ పూర్తి చేసుకుని చింతూరు డీఎఫ్వోగా నియమితులయ్యారు.
Wed, Sep 10 2025 03:53 AM -
" />
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
చింతూరు: మండలంలోని చట్టిలో జాతీయ రహదారి–30పై మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఛత్తీస్గఢ్కు చెందిన సవలం రమేష్(25) అనే యువకుడు మృతి చెందాడు.
Wed, Sep 10 2025 03:53 AM -
అక్రమాలకు పాల్పడితే.. ‘బుక్’అయిపోతారు!
జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు
నియోజకవర్గం గ్రూపుల సంఖ్య
చిత్తూరు 500
గంగాధరనెల్లూరు 1,881
కుప్పం 2,171
నగరి 1,404
Wed, Sep 10 2025 03:51 AM -
డిగ్రీ కళాశాలలు మూకుమ్మడిగా మూసివేస్తాం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మూకుమ్మడిగా మూసివేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఏపీ ప్రైవే ట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం అసో సియేషన్ ఉపాధ్యక్షులు పట్నం సురేంద్రరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళ వారం ఆయన విలేకరులతో మాట్లాడా రు.
Wed, Sep 10 2025 03:51 AM -
గ్రామంలో లేని మహిళకు ఆశా కార్యకర్త పోస్టు
చౌడేపల్లె: మండలంలోని పెద్ద యల్లకుంట్ల పంచాయతీ పరిధిలో గ్రామంలోని మహిళను ఆశా కార్యకర్తగా నియమించడంపై గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. గ్రామస్తులందరూ కలిసి మంగళవారం స్థానిక ప్రభుత్వ వైద్యురాలు మోనాను కలిసి వినతిపత్రం అందజేశారు.
Wed, Sep 10 2025 03:51 AM -
" />
పంచాయతీల సుస్థిర అభివృద్ధికి కృషి
పూతలపట్టు(యాదమరి): పంచాయతీల సుస్థిర అభివృద్ధికి కృషి చేద్దామని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రావు పిలుపునిచ్చారు.
Wed, Sep 10 2025 03:51 AM -
ఆంక్షలు.. అడుగడుగునా ఆటంకాలు
కుప్పం: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చాలని వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు కుప్పంలో నిర్వహించిన అన్నదాత పోరుకు పోలీసులు ఆంక్షలతోపాటు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు.
Wed, Sep 10 2025 03:51 AM -
" />
డ్రంక్ అండ్ డ్రైవ్లో 11 మందికి జరిమానా
చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 11 మందికి రూ.1.1 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి మంగళవారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ గత రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా..
Wed, Sep 10 2025 03:51 AM -
" />
ఏ.కొత్తకోటలోనే రైతుసేవా కేంద్రం కొనసాగించాలి
చౌడేపల్లె: మండలంలోని ఏ.కొత్తకోట గ్రామంలోనే రైతుసేవా కేంద్రాన్ని కొనసాగించాలని రైతులు ఏవో మోహన్కుమార్ను వేడుకున్నారు. గత ప్రభుత్వంలో రైతుల శ్రేయస్సు కోసం తమ గ్రామంలోనే రైతుభరోసా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశారు.
Wed, Sep 10 2025 03:51 AM -
11 నుంచి డైట్లో కళా ఉత్సవ పోటీలు
కార్వేటినగరం: జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో 11, 12 తేదీల్లో భారతీయ సంస్కృతి, సంప్రయాల వారసత్వ కళలపై (కళాఉత్సవ్) పోటీలు నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ బీ.వరలక్ష్మి తెలిపారు. మంగళవారం డైట్ కళాశాల ఆవరణలో ఉళాఉత్సవ్ పోటీల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు.
Wed, Sep 10 2025 03:51 AM -
" />
రూ.30 లక్షల విలువ చేసే టపాకాయలు సీజ్
పుంగనూరు: టపాకాయల నిల్వలపై చిత్తూరు ఎస్బీ అధికారి సూర్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి దాడులు నిర్వహించి, సుమారు రూ.30 లక్షల విలువ చేసే టపాకాయలను సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
Wed, Sep 10 2025 03:51 AM
-
అహ్మదాబాద్లో 2026 టి20 ప్రపంచకప్ ఫైనల్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2026 టి20 ప్రపంచకప్ ఫైనల్ అహ్మదాబాద్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Wed, Sep 10 2025 04:24 AM -
చాంపియన్ హైదరాబాద్
చెన్నై: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ జట్టు... వరుసగా రెండో ఏడాది ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది.
Wed, Sep 10 2025 04:22 AM -
శుభారంభంపై గురి
దుబాయ్: ఆసియా కప్ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించేందుకు భారత జట్టు సిద్ధమైంది. టోర్నీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో నేడు జరిగే తమ తొలి మ్యాచ్లో టీమిండియా...
Wed, Sep 10 2025 04:15 AM -
పతకానికి విజయం దూరంలో నిఖత్ జరీన్
లివర్పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్, రెండుసార్లు విశ్వవిజేత నిఖత్ జరీన్ మూడో పతకానికి విజయం దూరంలో నిలిచింది.
Wed, Sep 10 2025 04:11 AM -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
హాంకాంగ్: భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో శుభారంభం చేసింది.
Wed, Sep 10 2025 04:09 AM -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కదంతొక్కిన గిరి రైతులు
కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు జరుగుతున్న అన్యాయం, యూరియా పంపిణీలో నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రైతుల పక్షాన వైఎస్సార్సీపీ మంగళవారం పాడేరు, చింతూరులో చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, రైతులు భారీగా తరలివచ్చారు.Wed, Sep 10 2025 03:53 AM -
అరకొర యూరియా కేటాయింపుపై ఆగ్రహం
సీలేరు: గిరిజన రైతులకు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ఇదే నెలలో గూడెంకొత్తవీధి మండలానికి 58 టన్నుల యూరియా ఇవ్వగా ఈ ఏడాది 12 టన్నులు కేటాయించింది. వీటిలో 267 బస్తాలు రావడంతో మండల కేంద్రానికి 90, ధారకొండ రైతు సేవా కేంద్రానికి 177 బస్తాలు అందించారు.
Wed, Sep 10 2025 03:53 AM -
రోగులకు సత్వర వైద్యం అందించాలి
● కలెక్టర్ దినేష్కుమార్
● అడ్డతీగల సీహెచ్సీ తనిఖీ
Wed, Sep 10 2025 03:53 AM -
రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలి
సాక్షి,పాడేరు: రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి డిమాండ్ చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో ఉన్న ఆమె మంగళవారం సాక్షితో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు.
Wed, Sep 10 2025 03:53 AM -
వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
● నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● డీఎంహెచ్వో విశ్వేశ్వరనాయుడు
● రాజేంద్రపాలెం ఆస్పత్రి తనిఖీ
Wed, Sep 10 2025 03:53 AM -
షార్ట్ సర్క్యూట్తో బైక్ దగ్ధం
జి.మాడుగుల: మండలంలోని సొలభం వెళ్లే మార్గంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాల–2 సమీపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల బైక్ దగ్ధమైంది.
Wed, Sep 10 2025 03:53 AM -
" />
సీలేరులో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు
● తలెత్తిన
సాంకేతిక లోపం
Wed, Sep 10 2025 03:53 AM -
కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజలకు వివరించాలి
● ఎమ్మెల్సీ అనంతబాబు,
రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి
● చింతూరులో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమానికి విశేష స్పందన
Wed, Sep 10 2025 03:53 AM -
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
గంగవరం: చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకమైన తర్ఫీదు ఇవ్వాలని, అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా బోధన జరగాలని ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను సూచించారు.
Wed, Sep 10 2025 03:53 AM -
చింతూరు డీఎఫ్వోగా రవీంద్రనాథ్రెడ్డి
చింతూరు: స్థానిక అటవీ డివిజన్ డీఎఫ్వోగా డి.రవీంద్రనాధ్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో కాకినాడ, సత్యసాయి జిల్లాల్లో డీఎఫ్వోగా పనిచేసిన ఆయన ప్రస్తుతం డెహ్రాడూన్లో శిక్షణ పూర్తి చేసుకుని చింతూరు డీఎఫ్వోగా నియమితులయ్యారు.
Wed, Sep 10 2025 03:53 AM -
" />
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
చింతూరు: మండలంలోని చట్టిలో జాతీయ రహదారి–30పై మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఛత్తీస్గఢ్కు చెందిన సవలం రమేష్(25) అనే యువకుడు మృతి చెందాడు.
Wed, Sep 10 2025 03:53 AM -
అక్రమాలకు పాల్పడితే.. ‘బుక్’అయిపోతారు!
జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు
నియోజకవర్గం గ్రూపుల సంఖ్య
చిత్తూరు 500
గంగాధరనెల్లూరు 1,881
కుప్పం 2,171
నగరి 1,404
Wed, Sep 10 2025 03:51 AM -
డిగ్రీ కళాశాలలు మూకుమ్మడిగా మూసివేస్తాం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మూకుమ్మడిగా మూసివేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఏపీ ప్రైవే ట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం అసో సియేషన్ ఉపాధ్యక్షులు పట్నం సురేంద్రరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళ వారం ఆయన విలేకరులతో మాట్లాడా రు.
Wed, Sep 10 2025 03:51 AM -
గ్రామంలో లేని మహిళకు ఆశా కార్యకర్త పోస్టు
చౌడేపల్లె: మండలంలోని పెద్ద యల్లకుంట్ల పంచాయతీ పరిధిలో గ్రామంలోని మహిళను ఆశా కార్యకర్తగా నియమించడంపై గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. గ్రామస్తులందరూ కలిసి మంగళవారం స్థానిక ప్రభుత్వ వైద్యురాలు మోనాను కలిసి వినతిపత్రం అందజేశారు.
Wed, Sep 10 2025 03:51 AM -
" />
పంచాయతీల సుస్థిర అభివృద్ధికి కృషి
పూతలపట్టు(యాదమరి): పంచాయతీల సుస్థిర అభివృద్ధికి కృషి చేద్దామని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రావు పిలుపునిచ్చారు.
Wed, Sep 10 2025 03:51 AM -
ఆంక్షలు.. అడుగడుగునా ఆటంకాలు
కుప్పం: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చాలని వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు కుప్పంలో నిర్వహించిన అన్నదాత పోరుకు పోలీసులు ఆంక్షలతోపాటు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు.
Wed, Sep 10 2025 03:51 AM -
" />
డ్రంక్ అండ్ డ్రైవ్లో 11 మందికి జరిమానా
చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 11 మందికి రూ.1.1 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి మంగళవారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ గత రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా..
Wed, Sep 10 2025 03:51 AM -
" />
ఏ.కొత్తకోటలోనే రైతుసేవా కేంద్రం కొనసాగించాలి
చౌడేపల్లె: మండలంలోని ఏ.కొత్తకోట గ్రామంలోనే రైతుసేవా కేంద్రాన్ని కొనసాగించాలని రైతులు ఏవో మోహన్కుమార్ను వేడుకున్నారు. గత ప్రభుత్వంలో రైతుల శ్రేయస్సు కోసం తమ గ్రామంలోనే రైతుభరోసా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశారు.
Wed, Sep 10 2025 03:51 AM -
11 నుంచి డైట్లో కళా ఉత్సవ పోటీలు
కార్వేటినగరం: జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో 11, 12 తేదీల్లో భారతీయ సంస్కృతి, సంప్రయాల వారసత్వ కళలపై (కళాఉత్సవ్) పోటీలు నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ బీ.వరలక్ష్మి తెలిపారు. మంగళవారం డైట్ కళాశాల ఆవరణలో ఉళాఉత్సవ్ పోటీల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు.
Wed, Sep 10 2025 03:51 AM -
" />
రూ.30 లక్షల విలువ చేసే టపాకాయలు సీజ్
పుంగనూరు: టపాకాయల నిల్వలపై చిత్తూరు ఎస్బీ అధికారి సూర్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి దాడులు నిర్వహించి, సుమారు రూ.30 లక్షల విలువ చేసే టపాకాయలను సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
Wed, Sep 10 2025 03:51 AM