-
‘మూసీ’ భూసేకరణ వేగవంతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
-
ఇన్ఫ్రా ఖర్చులకు రెక్కలు.. రూ.3.4 లక్షల కోట్ల భారం!
న్యూఢిల్లీ: మౌలిక(ఇన్ఫ్రా) సదుపాయాల ప్రాజెక్టుల వ్యయాలు భారీగా పెరిగిపోయినట్లు నెలవారీ ప్రభుత్వ నివేదిక పేర్కొంది. రూ. 150 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులపై ఉమ్మడిగా రూ. 3.4 లక్షల కోట్లమేర వ్యయాల భారం పడినట్లు 2026 జూలైకు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
Wed, Aug 26 2026 02:21 AM -
.. ఉన్నదల్లా మీకు డైరెక్ట్ కనెక్షనే కదా సార్!
.. ఉన్నదల్లా మీకు డైరెక్ట్ కనెక్షనే కదా సార్!
Wed, Aug 26 2026 02:18 AM -
అమరావతి చాంపియన్షిప్ స్టేట్ మీట్కు ఎల్హెచ్ఆర్ క్రీడాకారులు
మైలవరం: అమరావతి చాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలకు మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏడుగురు ఖోఖో విభాగంలో, ముగ్గురు వాలీబాల్ విభాగంలో మైలవరం మండలం నుంచి ఎంపికయ్యారని డిస్ట్రక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ కోటేశ్వరరావు
Wed, Aug 26 2026 02:00 AM -
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సౌత్ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజన్ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది.
Wed, Aug 26 2026 02:00 AM -
3న టెట్ సమస్యలపై చలో విజయవాడ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ సమస్యలను పరిష్కరించకుంటే సెప్టెంబర్ మూడో తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.పి. మనోహర్కుమార్ ప్రకటించారు.
Wed, Aug 26 2026 02:00 AM -
నిమ్మ ధరలకు రెక్కలు
నందిగామరూరల్: నిమ్మ కాయల ధరలకు రెక్కలొచ్చాయి. నిన్న మొన్నటి వరకు అర డజను కాయలు రూ.10కే దొరికేవి. ఒప్పుడు ఒక్క యాక ధర రూ.10 పలుకుతోంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడులు తగ్గటం, మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Wed, Aug 26 2026 02:00 AM -
వైద్య సేవల్లో నాణ్యత, కచ్చితత్వం ముఖ్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య సిబ్బందికి సమయ పాలన ఉండాలని, వైద్య సేవల్లో నాణ్యత, కచ్చితత్వం ముఖ్యమని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎ.శ్రావణ్బాబు పేర్కొన్నారు.
Wed, Aug 26 2026 02:00 AM -
ఏఐ రోబోటిక్స్పై ఆసక్తి పెంచుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రానున్న రోజుల్లో ఏఐ హ్యూమనాయిడ్ రోబోలను విరివిగా ఉపయోగిస్తారని ఎడుబాటిక్స్ సంస్థ బిజినెస్ మేనేజర్ కె.సందీప్ పేర్కొన్నారు.
Wed, Aug 26 2026 02:00 AM -
న్యాయం చేయాలని బాధితుల వినతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాషా అల్లా ఎంటర్ ప్రైజెస్ సంస్థను నమ్మి మోసం పోయామని, తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో బాధితులు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంనకు వాణి మాట్లాడుతూ..
Wed, Aug 26 2026 02:00 AM -
మండలి డెప్యూటీ చైర్మన్ మాధవరావుకు సన్మానం
పెదకూరపాడు: ప్రజా సమస్యలపై గళం విని పించే నేత మాధవరావును మండలి డెప్యూటీ చైర్మన్గా నియమించడం అభినందనీయం అని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు.
Wed, Aug 26 2026 02:00 AM -
అమరావతి చాంపియన్షిప్ స్టేట్ మీట్కు ఎల్హెచ్ఆర్ క్రీడాకారులు
మైలవరం: అమరావతి చాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలకు మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏడుగురు ఖోఖో విభాగంలో, ముగ్గురు వాలీబాల్ విభాగంలో మైలవరం మండలం నుంచి ఎంపికయ్యారని డిస్ట్రక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ కోటేశ్వరరావు
Wed, Aug 26 2026 02:00 AM -
తలగడదీవి వీఏఏనుసస్పెండ్ చేయాలని సిఫారస్సు
నాగాయలంక: మండలంలోని తలగడదీవి రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే)లో పనిచేస్తున్న గ్రామ వ్యసాయ సహాయకుడు (వీఏఏ) పీతా సాంబశివరావు ప్రభుత్వ నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించి, క్రమశిక్షణ చర్యలు, పోలీస్ నమోదు చేయాలని కృష్ణాజిల్లా వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేసినట్లు మండ
Wed, Aug 26 2026 02:00 AM -
నిమ్మ ధరలకు రెక్కలు
నందిగామరూరల్: నిమ్మ కాయల ధరలకు రెక్కలొచ్చాయి. నిన్న మొన్నటి వరకు అర డజను కాయలు రూ.10కే దొరికేవి. ఒప్పుడు ఒక్క యాక ధర రూ.10 పలుకుతోంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడులు తగ్గటం, మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Wed, Aug 26 2026 02:00 AM -
జనసేనలో వర్గపోరు
చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం నియో జకవర్గంలో జనసేన పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది.
Wed, Aug 26 2026 02:00 AM -
పింఛను బిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు
చిలకలపూడి(మచిలీపట్నం): పింఛన్ బిక్ష కాదని, ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్యయుతంగా అమలు చేయా లని ఏపీ సీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేటేటి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులందరికీ పాత పింఛన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు.
Wed, Aug 26 2026 02:00 AM -
ఏఐ రోబోటిక్స్పై ఆసక్తి పెంచుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రానున్న రోజుల్లో ఏఐ హ్యూమనాయిడ్ రోబోలను విరివిగా ఉపయోగిస్తారని ఎడుబాటిక్స్ సంస్థ బిజినెస్ మేనేజర్ కె.సందీప్ పేర్కొన్నారు.
Wed, Aug 26 2026 02:00 AM -
న్యాయం చేయాలని బాధితుల వినతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాషా అల్లా ఎంటర్ ప్రైజెస్ సంస్థను నమ్మి మోసం పోయామని, తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో బాధితులు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంనకు వాణి మాట్లాడుతూ..
Wed, Aug 26 2026 02:00 AM -
పేదల ఆరోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేద ప్రజల ఆరోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ విమర్శించారు.
Wed, Aug 26 2026 02:00 AM -
కొత్త కేసుల్లేవ్.. అదుపులో డయేరియా
ఉయ్యూరు: ఉయ్యూరు పట్టణంలో సూపర్ క్లోరినేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉయ్యూరులో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం పర్యటించారు.
Wed, Aug 26 2026 02:00 AM -
దుర్గమ్మ సన్నిధిలో జస్టిస్ మల్లికార్జునరావు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ లోకాయుక్తగా జస్టిస్ టి. మల్లికార్జునరావు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన జస్టిస్ టి. మల్లికార్జునరావును ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.
Wed, Aug 26 2026 02:00 AM -
ప్రైవేటుకు ప్రసాదం!
కృష్ణాజిల్లాబుధవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2026బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ఇంద్రకీలాద్రి దేవస్థానంWed, Aug 26 2026 02:00 AM -
కొత్త కేసుల్లేవ్.. అదుపులో డయేరియా
ఉయ్యూరు: ఉయ్యూరు పట్టణంలో సూపర్ క్లోరినేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉయ్యూరులో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం పర్యటించారు.
Wed, Aug 26 2026 02:00 AM -
అర్హులందరి పేర్లు జాబితాలో ఉండాల్సిందే
పెనమలూరు: అర్హులైన ప్రతీ ఒక్క ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. గోసాల సచివాలయంలో మంగళవారం ఎలక్ట్రోరల్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు, క్లెయిమ్స్ ప్రజావిచారణలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
Wed, Aug 26 2026 02:00 AM -
దుర్గమ్మ సన్నిధిలో జస్టిస్ మల్లికార్జునరావు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ లోకాయుక్తగా జస్టిస్ టి. మల్లికార్జునరావు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన జస్టిస్ టి. మల్లికార్జునరావును ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.
Wed, Aug 26 2026 02:00 AM
-
‘మూసీ’ భూసేకరణ వేగవంతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
Wed, Aug 26 2026 02:41 AM -
ఇన్ఫ్రా ఖర్చులకు రెక్కలు.. రూ.3.4 లక్షల కోట్ల భారం!
న్యూఢిల్లీ: మౌలిక(ఇన్ఫ్రా) సదుపాయాల ప్రాజెక్టుల వ్యయాలు భారీగా పెరిగిపోయినట్లు నెలవారీ ప్రభుత్వ నివేదిక పేర్కొంది. రూ. 150 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులపై ఉమ్మడిగా రూ. 3.4 లక్షల కోట్లమేర వ్యయాల భారం పడినట్లు 2026 జూలైకు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
Wed, Aug 26 2026 02:21 AM -
.. ఉన్నదల్లా మీకు డైరెక్ట్ కనెక్షనే కదా సార్!
.. ఉన్నదల్లా మీకు డైరెక్ట్ కనెక్షనే కదా సార్!
Wed, Aug 26 2026 02:18 AM -
అమరావతి చాంపియన్షిప్ స్టేట్ మీట్కు ఎల్హెచ్ఆర్ క్రీడాకారులు
మైలవరం: అమరావతి చాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలకు మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏడుగురు ఖోఖో విభాగంలో, ముగ్గురు వాలీబాల్ విభాగంలో మైలవరం మండలం నుంచి ఎంపికయ్యారని డిస్ట్రక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ కోటేశ్వరరావు
Wed, Aug 26 2026 02:00 AM -
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సౌత్ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజన్ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది.
Wed, Aug 26 2026 02:00 AM -
3న టెట్ సమస్యలపై చలో విజయవాడ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ సమస్యలను పరిష్కరించకుంటే సెప్టెంబర్ మూడో తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.పి. మనోహర్కుమార్ ప్రకటించారు.
Wed, Aug 26 2026 02:00 AM -
నిమ్మ ధరలకు రెక్కలు
నందిగామరూరల్: నిమ్మ కాయల ధరలకు రెక్కలొచ్చాయి. నిన్న మొన్నటి వరకు అర డజను కాయలు రూ.10కే దొరికేవి. ఒప్పుడు ఒక్క యాక ధర రూ.10 పలుకుతోంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడులు తగ్గటం, మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Wed, Aug 26 2026 02:00 AM -
వైద్య సేవల్లో నాణ్యత, కచ్చితత్వం ముఖ్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య సిబ్బందికి సమయ పాలన ఉండాలని, వైద్య సేవల్లో నాణ్యత, కచ్చితత్వం ముఖ్యమని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎ.శ్రావణ్బాబు పేర్కొన్నారు.
Wed, Aug 26 2026 02:00 AM -
ఏఐ రోబోటిక్స్పై ఆసక్తి పెంచుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రానున్న రోజుల్లో ఏఐ హ్యూమనాయిడ్ రోబోలను విరివిగా ఉపయోగిస్తారని ఎడుబాటిక్స్ సంస్థ బిజినెస్ మేనేజర్ కె.సందీప్ పేర్కొన్నారు.
Wed, Aug 26 2026 02:00 AM -
న్యాయం చేయాలని బాధితుల వినతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాషా అల్లా ఎంటర్ ప్రైజెస్ సంస్థను నమ్మి మోసం పోయామని, తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో బాధితులు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంనకు వాణి మాట్లాడుతూ..
Wed, Aug 26 2026 02:00 AM -
మండలి డెప్యూటీ చైర్మన్ మాధవరావుకు సన్మానం
పెదకూరపాడు: ప్రజా సమస్యలపై గళం విని పించే నేత మాధవరావును మండలి డెప్యూటీ చైర్మన్గా నియమించడం అభినందనీయం అని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు.
Wed, Aug 26 2026 02:00 AM -
అమరావతి చాంపియన్షిప్ స్టేట్ మీట్కు ఎల్హెచ్ఆర్ క్రీడాకారులు
మైలవరం: అమరావతి చాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలకు మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏడుగురు ఖోఖో విభాగంలో, ముగ్గురు వాలీబాల్ విభాగంలో మైలవరం మండలం నుంచి ఎంపికయ్యారని డిస్ట్రక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ కోటేశ్వరరావు
Wed, Aug 26 2026 02:00 AM -
తలగడదీవి వీఏఏనుసస్పెండ్ చేయాలని సిఫారస్సు
నాగాయలంక: మండలంలోని తలగడదీవి రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే)లో పనిచేస్తున్న గ్రామ వ్యసాయ సహాయకుడు (వీఏఏ) పీతా సాంబశివరావు ప్రభుత్వ నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించి, క్రమశిక్షణ చర్యలు, పోలీస్ నమోదు చేయాలని కృష్ణాజిల్లా వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేసినట్లు మండ
Wed, Aug 26 2026 02:00 AM -
నిమ్మ ధరలకు రెక్కలు
నందిగామరూరల్: నిమ్మ కాయల ధరలకు రెక్కలొచ్చాయి. నిన్న మొన్నటి వరకు అర డజను కాయలు రూ.10కే దొరికేవి. ఒప్పుడు ఒక్క యాక ధర రూ.10 పలుకుతోంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడులు తగ్గటం, మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Wed, Aug 26 2026 02:00 AM -
జనసేనలో వర్గపోరు
చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం నియో జకవర్గంలో జనసేన పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది.
Wed, Aug 26 2026 02:00 AM -
పింఛను బిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు
చిలకలపూడి(మచిలీపట్నం): పింఛన్ బిక్ష కాదని, ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్యయుతంగా అమలు చేయా లని ఏపీ సీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేటేటి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులందరికీ పాత పింఛన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు.
Wed, Aug 26 2026 02:00 AM -
ఏఐ రోబోటిక్స్పై ఆసక్తి పెంచుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రానున్న రోజుల్లో ఏఐ హ్యూమనాయిడ్ రోబోలను విరివిగా ఉపయోగిస్తారని ఎడుబాటిక్స్ సంస్థ బిజినెస్ మేనేజర్ కె.సందీప్ పేర్కొన్నారు.
Wed, Aug 26 2026 02:00 AM -
న్యాయం చేయాలని బాధితుల వినతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాషా అల్లా ఎంటర్ ప్రైజెస్ సంస్థను నమ్మి మోసం పోయామని, తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో బాధితులు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంనకు వాణి మాట్లాడుతూ..
Wed, Aug 26 2026 02:00 AM -
పేదల ఆరోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేద ప్రజల ఆరోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ విమర్శించారు.
Wed, Aug 26 2026 02:00 AM -
కొత్త కేసుల్లేవ్.. అదుపులో డయేరియా
ఉయ్యూరు: ఉయ్యూరు పట్టణంలో సూపర్ క్లోరినేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉయ్యూరులో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం పర్యటించారు.
Wed, Aug 26 2026 02:00 AM -
దుర్గమ్మ సన్నిధిలో జస్టిస్ మల్లికార్జునరావు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ లోకాయుక్తగా జస్టిస్ టి. మల్లికార్జునరావు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన జస్టిస్ టి. మల్లికార్జునరావును ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.
Wed, Aug 26 2026 02:00 AM -
ప్రైవేటుకు ప్రసాదం!
కృష్ణాజిల్లాబుధవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2026బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ఇంద్రకీలాద్రి దేవస్థానంWed, Aug 26 2026 02:00 AM -
కొత్త కేసుల్లేవ్.. అదుపులో డయేరియా
ఉయ్యూరు: ఉయ్యూరు పట్టణంలో సూపర్ క్లోరినేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉయ్యూరులో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం పర్యటించారు.
Wed, Aug 26 2026 02:00 AM -
అర్హులందరి పేర్లు జాబితాలో ఉండాల్సిందే
పెనమలూరు: అర్హులైన ప్రతీ ఒక్క ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. గోసాల సచివాలయంలో మంగళవారం ఎలక్ట్రోరల్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు, క్లెయిమ్స్ ప్రజావిచారణలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
Wed, Aug 26 2026 02:00 AM -
దుర్గమ్మ సన్నిధిలో జస్టిస్ మల్లికార్జునరావు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ లోకాయుక్తగా జస్టిస్ టి. మల్లికార్జునరావు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన జస్టిస్ టి. మల్లికార్జునరావును ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.
Wed, Aug 26 2026 02:00 AM
