స్టాక్హామ్: నార్వేలో పిడుగుపాటుకు 323 ధ్రువప్రాంతపు జింకలు మరణించాయి. నార్వే మధ్యప్రాంతంలోని హార్డన్గెర్విడ్డా పర్వత శ్రేణుల్లో ఈ దుర్ఘటన జరిగింది. ఇది అసాధారణ పెద్ద ప్రకృతి విపత్తు అని వన్యప్రాణుల సంరక్షణ అధికారులు అభివర్ణించారు. నార్వే పర్యావరణ సంస్థ ప్రమాద సంబంధిత ఫొటోలను విడుదల చేసింది. పర్వత ప్రాంతంలో జింకల కళేబరాలు కుప్పలు కుప్పలుగా పడిఉన్నాయి.
ప్రతికూల వాతావరణంలో ధ్రువజింకలు గుంపుగా ఒకేచోట ఉంటాయని, భారీ ప్రాణనష్టం జరగడానికి ఇదే కారణమని పర్యావరణ సంస్థ అధికారులు చెప్పారు. ఇది అసాధారణ దుర్ఘటన అని, పిడుగుపాటు వల్ల ఇంత భారీ సంఖ్యలో జింకలు లేదా ఇతర వన్య ప్రాణులు మరణించినట్టు గతంలో ఎప్పుడూ వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి ధ్రువప్రాంతపు జింకలు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తాయని తెలిపారు.
ఇంతటి విషాదాన్ని ఎప్పుడూ చూడలేదు
Published Mon, Aug 29 2016 5:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement