ఏటీఎం వద్ద క్యూలో రాహుల్ గాంధీ | Sakshi
Sakshi News home page

ఏటీఎం వద్ద క్యూలో రాహుల్ గాంధీ

Published Fri, Nov 11 2016 4:25 PM

ఏటీఎం వద్ద క్యూలో రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం కొత్త నోట్లను విత్ డ్రా చేసుకోవడానికి పార్లమెంటు వీధిలోని ఎస్ బీఐ ఏటీఎం వద్దకు వచ్చారు. సాధారణ ప్రజలతో పాటే క్యూ లో వేచి చూశారు. గంటల తరబడి క్యూలో వేచి వున్న చిల్లర బాధితులను ఆయన పరామర్శించారు.

Advertisement
Advertisement