దంపతుల ఆత్మహత్య | wife and husbend sucide in Hyderabad | Sakshi
Sakshi News home page

దంపతుల ఆత్మహత్య

Mar 31 2017 8:38 AM | Updated on Jul 27 2018 2:21 PM

దంపతుల ఆత్మహత్య - Sakshi

దంపతుల ఆత్మహత్య

కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

హైదరాబాద్‌: నగరంలో విషాద సంఘటన వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయిన్‌పల్లిలోని కళింగ ఎన్‌క్లేవ్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సందీప్‌ యాదవ్‌(35), రుక్మిణి(30)దంపతులు గురువారం రాత్రి కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నారు.
 
ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు వారిని రక్షించడానికి యత్నించినా లాభం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement