టిప్పర్ ఢీకొని ఇద్దరి దుర్మరణం | two died in sand tipper collisioned incident | Sakshi
Sakshi News home page

టిప్పర్ ఢీకొని ఇద్దరి దుర్మరణం

Jun 23 2015 7:42 PM | Updated on Aug 28 2018 8:41 PM

టిప్పర్ డీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

వర్ని: టిప్పర్ డీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూరు - అక్బర్ నగర్ల మధ్య మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలంటూ మృతుల బంధువులు మృతదేహాలతో సంఘటన స్థలంలో ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement