ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ పట్టణంలోని జంకాపూర్ రామాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ పట్టణంలోని జంకాపూర్ రామాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలో ప్రవేశించిన దొంగలు స్వామి, అమ్మవార్ల వెండి కళ్లు, హుండీలో నగదు తస్కరించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు