తెలంగాణలో భారీగా సీనియర్ ఐఏఎస్ల బదిలీ | Telangana Government transfers Senior IAS Officers | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా సీనియర్ ఐఏఎస్ల బదిలీ

Oct 30 2015 8:16 PM | Updated on Sep 4 2018 5:07 PM

తెలంగాణలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడనున్నాయి.

హైదరాబాద్ : తెలంగాణలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ .... దాదాపు ముఖ్యమైన శాఖల కార్యదర్శులందరినీ బదిలీ చేశారు. సీసీఎల్ఏగా రేమండ్ పీటర్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా ఎస్పీ సింగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ చందాలను బదిలీ చేశారు.

ఇంకా ఎవరెవరూ ఏ స్థానంలోకి బదిలీ అయ్యారంటే...

సురేష్ చందా స్థానంలో రాజేశ్వర్ తివారీ
పశుసంవర్ధకశాఖ ముఖ్యకార్యదర్శిగా సురేష్ చందా
సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) సెక్రటరీగా అదర్ సిన్హా
హెచ్ఎండీఏ కమిషనర్గా చిరంజీవులు
సాధారణ పరిపాలనశాఖకు శాలినీ మిశ్రాబదిలీ
అటవీశాఖ ముఖ్యకార్యదర్శిగా వికాస్ రాజ్
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ బదిలీ
జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ గా బీ జనార్దన్ రెడ్డి
గిరిజన సంక్షేమశాఖకు సోమేశ్ కుమార్ బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement