ఆ క్లాజులతో మా ప్రయోజనాలకు దెబ్బే! | telangana employees oppose kamalanathan committee guidelines | Sakshi
Sakshi News home page

ఆ క్లాజులతో మా ప్రయోజనాలకు దెబ్బే!

Jul 28 2014 2:33 PM | Updated on Sep 27 2018 5:59 PM

ఆ క్లాజులతో మా ప్రయోజనాలకు దెబ్బే! - Sakshi

ఆ క్లాజులతో మా ప్రయోజనాలకు దెబ్బే!

కమలనాథన్ కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలపై సచివాలయ తెలంగాణ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన కోసం నియమించిన కమలనాథన్ కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలపై సచివాలయ తెలంగాణ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మార్గదర్శకాలు తెలంగాణ ఉద్యోగులకు ఏమాత్రం అనుకూలంగా లేవని, అన్నీ ఆంధ్రా ఉద్యోగులకే లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు.

కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఆ మార్గదర్శకాల్లో పెట్టిన ప్రతి క్లాజు తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసేలాగే ఉన్నాయని సచివాలయ తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement