కేసీఆర్ తో టాటా గ్రూపు ప్రతినిధుల భేటీ | tata group representatives meet cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ తో టాటా గ్రూపు ప్రతినిధుల భేటీ

Oct 17 2014 9:46 PM | Updated on Sep 4 2018 5:15 PM

కేసీఆర్ తో టాటా గ్రూపు ప్రతినిధుల భేటీ - Sakshi

కేసీఆర్ తో టాటా గ్రూపు ప్రతినిధుల భేటీ

టాటా గ్రూపు ప్రతినిధులు శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు.

హైదరాబాద్: టాటా గ్రూపు ప్రతినిధులు శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా టాటా గ్రూపు ప్రతినిధులను కేసీఆర్ కోరారు. నగరానికి ఐటీఐఆర్ వస్తున్నందున భారీగా పెట్టుబడులు పెట్టాలని సూచించారు.

తెలంగాణలో 1000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పేందుకు టాటా గూపు ఆసక్తి కనబరించింది. రెండేళ్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిచాలనుకుంటున్నట్టు టాటా గ్రూపు ప్రతినిధులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement