ఎక్సైజ్ అధికారులు దాడులు: భారీగా నల్లబెల్లం స్వాధీనం | Seven thousand KG Black Jaggery seized at Excise officers in ranga reddy district | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ అధికారులు దాడులు: భారీగా నల్లబెల్లం స్వాధీనం

May 20 2015 11:06 AM | Updated on Sep 5 2018 8:43 PM

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా 7 వేల కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement