18 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం | Ration Rice seized in Karimnagar district | Sakshi
Sakshi News home page

18 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

Jan 31 2016 8:20 AM | Updated on Sep 3 2017 4:42 PM

18 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

18 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

కరీంనగర్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సుల్తానాబాద్: కరీంనగర్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుల్తానాబాద్ మండలం కనుకుల సమీపంలో ఆటోలో తరలిస్తున్న 18 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆదివారం ఉదయం పట్టుకున్నారు.

వరంగల్ జిల్లా చిట్యాల మండలం నుంచి సుల్తానాబాద్‌కు ఆటో ట్రాలీలో తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలసి తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న కూరపు రవీందర్, శ్రవణ్‌లను అరెస్ట్ చేసినట్టు ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement