శ్రీనివాస్‌రెడ్డికి కారు బొమ్మలు ఇచ్చిన మనవళ్లు

Nomination Candidates Sentiment Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని రాజకీయ నాయకులు అన్నింటికీ మంచి, చెడు, ముహుర్తం, సెంటిమెంట్‌ అంటూ ముందుకు వెళ్తున్నారు. ఇదే విధంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి  కారు బొమ్మలు  మనవళ్లు  అందరజేశాకే నామినేషన్‌ వేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top