హైకోర్టు విభజన చేపట్టాలి: ఎంపీ వినోద్ | mp vinod seeks bifurcation of high court | Sakshi
Sakshi News home page

హైకోర్టు విభజన చేపట్టాలి: ఎంపీ వినోద్

Jan 12 2015 4:46 PM | Updated on Mar 28 2019 5:32 PM

రాష్ట్ర హైకోర్టును వెంటనే విభజించాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడకు తెలంగాణ ఎంపీ వినోద్ లేఖ రాశారు.

హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టును వెంటనే విభజించాలని కరీంనగర్ ఎంపీ వినోద్ కోరారు. ఈమేరకు ఆయన కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడకు ఓ లేఖ రాశారు.

హైకోర్టు విభజన ప్రక్రియ ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి చొరవ చూపాలన్నారు. హైకోర్టు విభజన
చేపట్టక పోవటం వల్ల రెండు రాష్ట్రాలకు అనేక సమస్యలు వస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement