వైఎస్సార్ చిత్రపటాన్ని తొలగించిన రాజయ్య | minister rajaiah remove the ys rajasekhar reddy photo | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ చిత్రపటాన్ని తొలగించిన రాజయ్య

Oct 14 2014 1:28 AM | Updated on Oct 16 2018 3:12 PM

మెదక్ జిల్లా ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని డిప్యూటీ సీఎం రాజయ్య తీసివేయించారు.

సంగారెడ్డి: మెదక్ జిల్లా ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని డిప్యూటీ సీఎం రాజయ్య తీసివేయించారు. సోమవారం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ చేసేందుకు వచ్చిన రాజయ్య ఆస్పత్రిలో ఎస్‌టీడీ క్లినిక్ సెంటర్‌ను సందర్శించారు. గదిలో గోడకు ఉన్న వైఎస్ చిత్రపటాన్ని చూసి.. ‘ఏమయ్యా.. సీఎం కేసీఆరా?.. రాజశేఖరరెడ్డా?..  ఫొటోలు మార్చరా’ అంటూ వైద్యులపై అసహనం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement