ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు | Minister harish rao of involved in the distribution of the beams | Sakshi
Sakshi News home page

ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు

Jun 5 2015 1:32 PM | Updated on Sep 3 2017 3:16 AM

ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు

ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు. 58 ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది.

సంగారెడ్డి (మెదక్ జిల్లా): తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు. 58  ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ జీవో ప్రకారం ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు 125 గజాలు విస్తీర్ణం గల స్థలాన్ని క్రమబద్ధీకరించనున్నట్లు మంత్రి హరీశ్ రవు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement