పైలట్ శిక్షణకు 25 లక్షల ప్రభుత్వ సాయం | kcr sanctioned rs.25 lakhs for pilot trainee swathi | Sakshi
Sakshi News home page

పైలట్ శిక్షణకు 25 లక్షల ప్రభుత్వ సాయం

Dec 17 2015 2:38 AM | Updated on Aug 15 2018 9:30 PM

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గంటా స్వాతి పైలట్ శిక్షణకు అవసరమయ్యే రూ.25 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది.

సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గంటా స్వాతి పైలట్ శిక్షణకు అవసరమయ్యే రూ.25 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం సంతకం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement