పైలట్ శిక్షణకు 25 లక్షల ప్రభుత్వ సాయం | kcr sanctioned rs.25 lakhs for pilot trainee swathi | Sakshi
Sakshi News home page

పైలట్ శిక్షణకు 25 లక్షల ప్రభుత్వ సాయం

Dec 17 2015 2:38 AM | Updated on Aug 15 2018 9:30 PM

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గంటా స్వాతి పైలట్ శిక్షణకు అవసరమయ్యే రూ.25 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది.

సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గంటా స్వాతి పైలట్ శిక్షణకు అవసరమయ్యే రూ.25 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం సంతకం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement