కోటపల్లి : మండలంలోని లింగన్నపేట-ఏదుల బంధం ప్రధాన రహదారి మార్గంలో అడవిలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలకు పాల్పడ్డారు. వారం క్రితం ఈ ఘటన జరగినట్లు తెలుస్తుండగా తాజాగా వెలుగు చూసింది. గుప్త నిధు లు ఉన్నాయనే భావనతో సరిహద్దు మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు రాత్రి సమయంలో ఇక్క డ తవ్వకాలు జరిపినట్లు సమీప గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. క్షుద్రపూజలు చేసి టెం కాయలు కొట్టిన ఆనవాళ్లు ఉండడంతో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ సమీపంలో రెండు గుంతలు ఉండగా, దుండగులకు సమీప గ్రామానికి చెందిన కొందరు సహకరించి ఉంటారని గ్రామాల్లో ప్రచారం సాగుతోంది. కాగా ఈ విషయమై సమీప లింగన్నపేట అటవీ బీట్ అధికారి జాలీంషాను వివరణ కోరగా ఆలయ సమీపంలో గుంతలు ఉన్నాయన్న సమాచారం వాచ ర్ ద్వారా అందిందని తెలిపారు. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
ఆలయ సమీపంలో తవ్వకాల కలకలం
Published Fri, Jul 31 2015 3:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement