'టీడీపీ, బీజేపీ దొందూ దొందే' | BJP and TDP are acting in similar manner, says ramalingareddy | Sakshi
Sakshi News home page

'టీడీపీ, బీజేపీ దొందూ దొందే'

Mar 20 2015 1:32 AM | Updated on Aug 11 2018 6:44 PM

'టీడీపీ, బీజేపీ దొందూ దొందే' - Sakshi

'టీడీపీ, బీజేపీ దొందూ దొందే'

బీజేపీ ముసుగులో టీడీపీ రాజకీయ వ్యవహారాలు నడిపిస్తోంది. చంద్రబాబు తొమ్మిదేళ్లు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలను రాచి రంపాన పెట్టారు.

బీజేపీ ముసుగులో టీడీపీ రాజకీయ వ్యవహారాలు నడిపిస్తోంది. చంద్రబాబు తొమ్మిదేళ్లు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలను రాచి రంపాన పెట్టారు. పర్యటన పేరిట చిన్న చిన్న ఉద్యోగులను సస్పెండ్ చేశారు. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి. అమరులను, రైతులను అవమానపరిచేలా వ్యవహరించారు. చంద్రబాబును ప్రజలను తిరస్కరించారు. బీజేపీకి తెలంగాణవాదుల పట్ల ప్రేమ ఉంటే ఉద్యమం సందర్భంగా నమోదైన రైల్వే కేసులను ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరేది. టీడీపీ, బీజేపీ దొందూ దొందే.
 -రామలింగారెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

Advertisement
 
Advertisement
Advertisement