కల్తీకల్లు తాగి 20 మందికి అస్వస్థత | 20 injured in karimnagar district due to Adulterated liquor | Sakshi
Sakshi News home page

కల్తీకల్లు తాగి 20 మందికి అస్వస్థత

Feb 7 2016 5:35 PM | Updated on Sep 3 2017 5:08 PM

కరీంనగర్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో ఆదివారం కల్తీకల్లు తాగిన 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కల్తీకల్లు కలకలం రేపింది. రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో ఆదివారం కల్తీకల్లు తాగిన 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని కుటుంబసభ్యులు జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్లులో మత్తు కలిగించే రసాయనాలు మోతాదుకు మించి కలపడం వల్లే ఈ సంఘటన జరిగిందని స్థానికలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement