భారత్‌లో శాంసంగ్‌ మొబైల్‌ పేమెంట్‌ సేవలు | Samsung Pay Launched in India: Partner Banks, How to Use, Supporting Smartphones | Sakshi
Sakshi News home page

భారత్‌లో శాంసంగ్‌ మొబైల్‌ పేమెంట్‌ సేవలు

Mar 23 2017 1:02 AM | Updated on Sep 5 2017 6:48 AM

భారత్‌లో శాంసంగ్‌ మొబైల్‌  పేమెంట్‌ సేవలు

భారత్‌లో శాంసంగ్‌ మొబైల్‌ పేమెంట్‌ సేవలు

శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ తాజాగా భారత్‌లో ‘శాంసంగ్‌ పే’ మొబైల్‌ చెల్లింపుల సర్వీసులను ప్రారంభించింది.

ముంబై: శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ తాజాగా భారత్‌లో ‘శాంసంగ్‌ పే’ మొబైల్‌ చెల్లింపుల సర్వీసులను ప్రారంభించింది. ఈ యాప్‌లో నమోదు చేసుకున్న కార్డుల ద్వారా చెల్లింపులు జరపవచ్చు. దీన్ని పేటీఎంతో పాటు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)కి కూడా అనుసంధానించినట్లు శాంసంగ్‌ ప్రెసిడెంట్‌ హెచ్‌సీ హాంగ్‌ తెలిపారు. దీని ద్వారా లావాదేవీలు అత్యంత సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement