జమ్మికుంటలో పత్తికి అత్యధిక ధర | Highest price for cotton in jammikunta agriculture market | Sakshi
Sakshi News home page

జమ్మికుంటలో పత్తికి అత్యధిక ధర

Oct 18 2016 12:41 PM | Updated on Oct 1 2018 2:09 PM

కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో కొత్త పత్తికి అత్యధిక ధర పలికింది.

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో కొత్త పత్తికి అత్యధిక ధర పలికింది. మంగళవారం మార్కెట్‌కు వచ్చిన పత్తిని వ్యాపారులు క్వింటాలు రూ.5,340 చొప్పున అత్యధిక ధరకు కొనుగోలు చేశారు. ఇంత ధర ఏ సీజన్‌లోనూ పలకలేదని వ్యాపారులు తెలిపారు. రాష్ట్రంలోనే ఇది అత్యధికమని వెల్లడించారు. మంగళవారం మార్కెట్‌కు వచ్చిన సుమారు వెయ్యి మంది రైతులు 3,500 క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement