అనంతపురం జిల్లాలో చిరుత కలకలం | cheetah found in ananthpur district | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో చిరుత కలకలం

Jan 30 2017 12:57 PM | Updated on Jul 30 2018 1:23 PM

అనంతపురం జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.

డి.ఇరెహాల్‌: అనంతపురం జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని డి.ఇరెహాల్‌ మండలం సిద్ధాపూర్‌ గ్రామ శివారులో చిరుత సంచరించడాన్ని గుర్తించిన స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చిరుత బెడద నుంచి రక్షించాలని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఓ చిరుత కూన మృతిచెంది ఉందని స్థానికులు అధికారులకు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement