ఆటో బోల్తా: 10 మందికి గాయాలు


బయ్యారం: ఖమ‍్మం జిల్లా బయ్యారం శివారులోని పెట్రోల్ బంక్‌ వద‍్ద బుధవారం ఉదయం ఆటో బోల్తాపడి పది మంది గాయపడ్డారు. బయ్యారం మండలం వినోభానగర్ నుంచి పెన‍్షన్‌ తీసుకునేందుకు మండల కేంద్రానికి ఆటోలో వస‍్తుండగా ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో గాయపడిన వారిని  స్థానికులు చికిత‍్స నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top