క్వార్టర్‌ఫైనల్లో కృష్ణప్రియ | krishna priya enters quarter final in all india senior badminton tourny | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ఫైనల్లో కృష్ణప్రియ

Aug 5 2016 10:47 AM | Updated on Sep 4 2017 7:59 AM

క్వార్టర్‌ఫైనల్లో కృష్ణప్రియ

క్వార్టర్‌ఫైనల్లో కృష్ణప్రియ

వి.వి.నటూ మెమోరియల్ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి కె.శ్రీకృష్ణప్రియ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

హైదరాబాద్: వి.వి.నటూ మెమోరియల్ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి కె.శ్రీకృష్ణప్రియ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

 

మహారాష్ట్రలోని పుణేలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె ప్రిక్వార్టర్స్‌లో 21-19, 21-8తో వైష్ణవి బాలీ (మహారాష్ట్ర)పై గెలుపొందింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందిన కృష్ణప్రియ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement