ఆసియా బాక్సింగ్ టోర్నీలో ఆరు పతకాలు ఖాయం | Confirmed six medals at the Asian Boxing | Sakshi
Sakshi News home page

ఆసియా బాక్సింగ్ టోర్నీలో ఆరు పతకాలు ఖాయం

Aug 11 2015 12:26 AM | Updated on Sep 3 2017 7:10 AM

ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను

న్యూఢిల్లీ: ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. చైనాలో జరుగుతున్న ఈ పోటీల్లో సర్జూబాల (48 కేజీలు), మీనా కుమారి దేవి (54 కేజీలు), బాసుమత్రి (57 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), స్వీటీ (81 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో తమ ప్రత్యర్థులను ఓడించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement