45 ఓవర్లలో ఆసీస్ స్కోరు 271/5 | australia score 271/2 | Sakshi
Sakshi News home page

45 ఓవర్లలో ఆసీస్ స్కోరు 271/5

Mar 26 2015 12:16 PM | Updated on Sep 2 2017 11:26 PM

భారత్ తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా భారీ స్కోరుదిశగా దూసుకెళ్తోంది.

సిడ్నీ: ప్రపంచకప్ లో భాగంగా గురువారమిక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా భారీ స్కోరుదిశగా దూసుకెళ్తోంది. 45 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. వాట్సన్(16), ఫాల్కనర్(10) క్రీజ్ లో ఉన్నారు. 
క్లార్క్(10), మ్యాక్స్ వెల్(23), స్మిత్(105) ఫించ్(82), వార్నర్(12) అవుటయ్యారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, మొహిత్ శర్మ చెరో వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement