కర్ణాటకకు ఏఐసీసీ కార్యదర్శిగా యశోమతి | Yashomati Thakur appointed AICC Secretary For Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకకు ఏఐసీసీ కార్యదర్శిగా యశోమతి

Apr 1 2018 7:23 AM | Updated on Mar 18 2019 9:02 PM

Yashomati Thakur appointed AICC Secretary For Karnataka - Sakshi

యశోమతి ఠాకూర్‌

న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ కార్యదర్శిగా యశోమతి ఠాకూర్‌ను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

న్యాయవాది అయిన యశోమతి ప్రస్తుతం మహారాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్‌ సభ్యురాలిగా ఉన్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యమివ్వాలన్న రాహుల్‌ అభిలాష మేరకే ఆమెను కర్ణాటకకు ఏఐసీసీ కార్యదర్శిగా నియమించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement