స్టోక్‌ కాంగ్రీపై మనోళ్లు..  | Students from AP and Telangana have crossed the 6153 meter Stok Kangri mountain in Ladakh region | Sakshi
Sakshi News home page

స్టోక్‌ కాంగ్రీపై మనోళ్లు.. 

Aug 22 2019 2:46 AM | Updated on Aug 22 2019 2:46 AM

Students from AP and Telangana have crossed the 6153 meter Stok Kangri mountain in Ladakh region - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలకు చెందిన విద్యార్థులు లదాఖ్‌ ప్రాంతంలోని 6,153 మీటర్ల స్టోక్‌ కాంగ్రీ పర్వతాన్ని అధిహించారు. చిలకలూరిపేటకు చెందిన ఆలూరి సాయికిరణ్, తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎల్లికల్‌ గ్రామానికి చెందిన మల్లికార్జున, హన్మకొండకు చెందిన ఆర్‌. అఖిల్‌లు ఈ పర్వతాన్ని అధిరోహించారు.

ఈ యాత్రకు సంబంధించి తనకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ తోడ్పాటునందించారని మల్లికార్జున తెలిపారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీలపై అభిమానంతో సాయికిరణ్‌ బ్యానర్‌ ప్రదర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement