ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించరాదంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్లో దాఖలైన పిటిషన్పై విచారణ నవంబర్ 6కి వాయిదాపడింది.
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించరాదంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్లో దాఖలైన పిటిషన్పై విచారణ నవంబర్ 6కి వాయిదాపడింది. సోమవారం పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు.. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు కేంద్రం, ఒడిశాకు మరికొంత సమయం ఇస్తూ.. ట్రిబ్యునల్ విచారణను వాయిదా వేసింది.