పోలవరంపై ట్రిబ్యునల్ విచారణ వాయిదా | polavaram tribunal inquiry postponed by National Green Tribunal | Sakshi
Sakshi News home page

పోలవరంపై ట్రిబ్యునల్ విచారణ వాయిదా

Oct 13 2015 3:01 AM | Updated on Sep 3 2017 10:51 AM

ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించరాదంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్‌పై విచారణ నవంబర్ 6కి వాయిదాపడింది.

సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించరాదంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్‌పై విచారణ నవంబర్ 6కి వాయిదాపడింది. సోమవారం పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు.. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు కేంద్రం, ఒడిశాకు మరికొంత సమయం ఇస్తూ.. ట్రిబ్యునల్ విచారణను వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement