మధ్యప్రదేశ్ చర్చి, క్రైస్తవ పాఠశాలపై దాడి | Madhya Pradesh Church, Christian schools Attack | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్ చర్చి, క్రైస్తవ పాఠశాలపై దాడి

Mar 23 2015 1:18 AM | Updated on Sep 2 2017 11:14 PM

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో హిందుత్వ సంస్థలు క్రైస్తవ పాఠశాల , చర్చిపై దాడికి దిగిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

జబల్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో హిందుత్వ సంస్థలు క్రైస్తవ పాఠశాల , చర్చిపై దాడికి దిగిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఈ నెల 20 న చోటు చేసుకుంది. వికార్ ఫాదర్ థాంక్చన్ జోస్ మత మార్పిళ్లకు పాల్పుడుతున్నారంటూ ధర్మసేన, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయన నివాసం, థామస్ స్కూల్, చర్చి ప్రాంగణాల్లో విధ్వంసాలకు పాల్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement