చెరుకు ప్రోత్సాహక ధర పెంపు | government annouce promotion price to sugar cane | Sakshi
Sakshi News home page

చెరుకు ప్రోత్సాహక ధర పెంపు

Jan 16 2015 4:25 PM | Updated on Sep 2 2017 7:46 PM

చెరుకు ప్రోత్సాహక ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

డిల్లీ: చెరుకు ప్రోత్సాహక ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వింటాల్ కు  రూ.230 పెంచుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు సంస్థలు నేరుగా రైల్వేకు బయో డీజిల్ విక్రయించేందుకు కేంద్రం అంగీకరించింది. అదేవిధంగా ఎఫ్ ఎం రేడియో మూడో దశ వేలానికి కేంద్రం అనుమతి తెలిపింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement