బాధితులకు 'బుడత 'సాయం | Class 5 students contribute 80 towels & Rs. 2800 for Chennai and Cuddalore flood affected victims | Sakshi
Sakshi News home page

బాధితులకు 'బుడత 'సాయం

Dec 8 2015 2:31 PM | Updated on Sep 3 2017 1:42 PM

ప్రకృతి విలయం నుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న చెన్నైవాసులకు కొంతమంది విద్యార్థులు అందించిన బుడత సాయం అందరినీ ఆకట్టుకుంటోంది.

చెన్నై: ప్రకృతి  విలయం నుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న చెన్నైవాసులకు   కొంతమంది విద్యార్థులు అందించిన బుడత సాయం అందరినీ ఆకట్టుకుంటోంది. దేశం నలుమూలల నుంచి సాయం అందుతున్న భారీ సహాయం ఒక ఎత్తయితే,  పెద్ద మనసుతో వీరు అందించిన సాయం మరో ఎత్తు. ఇంతకీ బాధితులకు వారు పంచిపెట్టిన వస్తువులు ఏంటో తెలుసా.. 80 టవల్స్, 2,800  రూపాయలు. అయితేనేం ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో వారు చూపించిన ఔదార్యం ప్రశంసలందుకుంటోంది. తొమ్మిది, పదేళ్ల  వయసున్న వీరంతా 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులు కావడం విశేషం.
 
 

Advertisement
 
Advertisement
Advertisement