బర్డ్‌ ఫ్లూపై పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు | Centre forms high-level panel to monitor bird flu situation | Sakshi
Sakshi News home page

బర్డ్‌ ఫ్లూపై పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు

Oct 27 2016 10:39 AM | Updated on Sep 4 2017 6:29 PM

బర్డ్‌ ఫ్లూ భయం నేపథ్యంలో కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసింది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో బర్డ్‌ ఫ్లూ భయం నేపథ్యంలో కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. పాడి, పశుసంవర్ధక, మత్స్య శాఖ ఉమ్మడి కమిషనర్‌ నేతృత్వంలోని ఈ కమిటీ పరిస్థితులను పర్యవేక్షిస్తూ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రాలకు సహకారం అందిస్తుంది.

కమిటీలో ఆరోగ్య, పర్యావరణ, అడవులు, వ్యవసాయ పరిశోధన విస్తృతి విభాగాలు, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటన జారీచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement